ఏపీలో తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో వరుసగా వెలువడుతున్న తీర్పులు న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్ధల మధ్య చిచ్చురేపేలా కనిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడిన తీర్పులపై సోషల్ మీడియాలో బహిరంగ వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై న్యాయవాది లక్ష్మీనారాయణ రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు సుమోటో విచారణకు సిద్ధమైంది. ఈ వ్యవహారంలో వైసీపీ ఎంపీ నందిగం సురేష్,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gkr75r
హైకోర్టు జడ్డిలపై సోషల్ కామెంట్స్- నందిగం సురేష్, ఆమంచి సహా 49 మందికి నోటీసులు
Related Posts:
ఆ ర్యాలీకి , బీహార్ ఎన్నికలకు లేని కోవిడ్ రూల్స్ రైతులకేనా .. యోగేంద్ర యాదవ్ సూటిప్రశ్నకేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మరోమారు వివిధ రాష్ట్రాల్లోని రైతులు కదంతొక్కారు. ఈరోజు ఢిల్లీకి రైతులు లాంగ్ మార్చ్ నిర్వహించాలన… Read More
జమ్మూలో డీడీసీ ఎన్నికల టెన్షన్ .. శ్రీనగర్ దగ్గర టెర్రరిస్టుల దాడిలో ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతిజమ్మూకాశ్మీర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జమ్మూ కాశ్మీర్లో డీడీసీ ఎన్నికల పోలింగ్ కు ఇంకా 48 గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో ఎప్పుడేం జరుగుతుందో అర్థం … Read More
ఆ గాయాలను భారత్ ఎన్నటికీ మరవదు.. సరికొత్త పంధాలో ఉగ్రవాదంపై పోరు : ప్రధాని మోడీముంబై మారణహోమానికి సరిగ్గా నేటికి 12 సంవత్సరాలు, ఈ సందర్భంగా 2008 దాడుల గాయాలను భారత్ ఎప్పటికీ మరచిపోదని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు . ఇండియా ఇప… Read More
ఆక్స్ఫర్డ్ టీకా తయారీలో తప్పిదం- విమర్శల జడివాన - నిపుణుల సందేహాలు, విమర్శలు..అతి తక్కువ సమయంలో, అత్యంత చౌకగా లభించే ఆక్స్ఫర్డ్ టీకా రాకతో కరోనాకు ఇక చెక్ పెట్టినట్లేనని ప్రపంచమంతా ఎదురుచూస్తున్న తరుణంలో దీని తయారీ సంస్ధ ఆస్ట… Read More
పెళ్లైన నెలకే గర్భవతి: అనుమానంతో అత్తింటి వేధింపులు, మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యఅనంతపురం: అనంతపురంలోని హిందూపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి పెళ్లైన నెల రోజులకే అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై పోలీసు… Read More
0 comments:
Post a Comment