ఉస్మానియా ప్రొఫెసర్,నడుస్తున్న తెలంగాణ సంపాదకుడు,విప్లవ రచయితల సంఘం నూతన కార్యదర్శి ప్రొఫెసర్ కాశి బుధవారం(20) సాయంత్రం చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. రంగారెడ్డి కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో 4 నెలల తర్వాత నిర్బంధం నుంచి ఆయన బయటకొచ్చారు. విడుదల తర్వాత విచారణకు పూర్తిగా సహకరించాలన్న షరతుతో పాటు రూ.1లక్ష పూచీకత్తుపై ఆయన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZoefoG
Wednesday, May 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment