ఒకదిక్కు లాక్ డౌన్ సడలింపులకు అవకాశాల్ని పరిశీలిస్తున్నా, భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. గడిచిన రెండు వారాలుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1755 పాజిటివ్ కేసులు, 77 మరణాలు నమోదయ్యాయి. తద్వారా మొత్తం కేసుల సంఖ్య 35, 365కు పెరిగింది. అందులో 25 శాతం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bV4DVX
Friday, May 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment