కరోనావైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తుండటంతో 60 రోజులకు పైగా లాక్డౌన్ అమల్లోకి రావడంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. దీంతో తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఆర్థికంగా దేశం మొత్తం నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఇక మరింతగా కృంగిపోకూడదని భావించిన కేంద్రం లాక్డౌన్ను పొడిగిస్తూనే పలు ఆంక్షలు ఎత్తివేస్తూ వస్తోంది. తాజాగా దేశంలో లాక్డౌన్ 4.0 అమల్లో ఉంది. అయితే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XeN0ds
Tuesday, May 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment