Friday, May 1, 2020

కరోనా విలయం: మే 17 వరకు లాక్‌డౌన్.. అనూహ్య నిర్ణయానికి కారణాలివే.. జాతికి సందేశమివ్వనున్న ప్రధాని..

కరోనా వైరస్ కు సంబంధించి ఇప్పటిదాకా ఒక్క శుభవార్త కూడా కన్ఫామ్ కాలేదు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు సంఖ్య 33లక్షలు దాటగా, అందులో 10లక్షల మంది కోలుకున్నారు. మరణాల సంఖ్య 2.35లక్షలకు పెరిగింది. మన దేశంలో కేసుల సంఖ్య 35వేల మార్కును దాటింది. మరణాలు 1200కు చేరువయ్యాయి. మోస్ట్ ఎఫెక్టెడ్ దేశమైన అమెరికాలో కేసులు 11 లక్షలకు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bQoDsG

0 comments:

Post a Comment