బెంగళూరు: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) అరికట్టడానికి లాక్ డౌన్ అమలు చేశారు. కరోనా వైరస్ వ్యాధి సోకిన వారికి Coronavirus క్వారంటైన్, ఐసోలేషన్ వార్డులకు తరలించి వారు బయటకు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రపంచదేశాల్లో కరోనా వైరస్ దెబ్బకు లక్ష మందికి పైగా పిట్టల్లా రాలిపోయారు. భారతదేశంలో కరోనా వ్యాధి సోకిన వారికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b0xAiR
Saturday, April 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment