కరోనా వైరస్ను కలిసికట్టుగా ఎదుర్కొందామని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. వైరస్ సోకిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందజేస్తున్నామని పేర్కొన్నారు. గురువారం రెండోసారి నెగిటివ్ రావడంతో 68 మంది డిశ్చార్జ్ అవుతున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసులు ఎక్కువ నమోదువతున్నాయని.. ఇక్కడ కరీంనగర్ మాదిరిగా ఇంటింటి సర్వే చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VzvRdF
coronavirus:68 మంది డిశ్చార్జ్, 10 లక్షల పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్లు, మరో 2 ల్యాబ్ల్లో పరీక్షలు
Related Posts:
ఐదేళ్ల కనిష్టానికి పడిపోయిన జీడీపీ.. పాయింట్ 8 శాతం తగ్గిన వృద్ధిన్యూఢిల్లీ : స్టూల దేశీయ ఉత్పత్తి భారీగా పడిపోయింది. 2019-2020 మొదటి త్రైమాసికం 5 శాతానికి చేరింది. గత క్వార్టర్లో 5.8 నుంచి .. పాయింట్ 8 శాతానికి తగ… Read More
150 చోట్ల సీబీఐ దాడులు..ఈ సారి టార్గెట్ ఇవే..!న్యూఢిల్లీ : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ కొరడా ఝుళిపిస్తోంది. దేశవ్యాప్తంగా 150 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఇందులో ప్రభుత్వ కార్… Read More
గులాబీ కోటలో ఓనర్ల చిచ్చు.. కారుకు బండి కౌంటర్..!సిరిసిల్ల : గులాబీ కోటలో ఓనర్ల చిచ్చు మొదలైందన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. హుజురాబాద్ వేదికగా గురువారం నాడు ఈటల చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఈ… Read More
అలర్ట్.. ఓటర్ ఐడీ తప్పులు సరిచేసేందుకు ఈసీ చాన్స్.. ఎలాగంటేన్యూఢిల్లీ : మీ ఓటరు గుర్తింపు కార్డులో పేరు, ఇతర అంశాలు తప్పుగా ఉన్నాయా ? అవి మార్చుకోవాలనుకుంటున్నారా ? అయితే ఎన్నికల సంఘం వెబ్ సైట్ లాగిన్ అయి ... … Read More
భూమి పట్టా ఇవ్వలేదంటూ.. వీఆర్వో గల్లా పట్టుకున్న మహిళ...!అసలే భూమి సమస్య....తనకు న్యాయంగా రావాల్సిన వాటా కోసం కాళ్లు అరిగేలా ఎమ్మార్వో కార్యాలయం చుట్టు తిరుగుతోంది. దీనికి అదనంగా వీఆర్వోకు అడిగినన్ని డబ్బులు… Read More
0 comments:
Post a Comment