Thursday, April 16, 2020

coronavirus:68 మంది డిశ్చార్జ్, 10 లక్షల పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్‌లు, మరో 2 ల్యాబ్‌ల్లో పరీక్షలు

కరోనా వైరస్‌ను కలిసికట్టుగా ఎదుర్కొందామని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. వైరస్ సోకిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందజేస్తున్నామని పేర్కొన్నారు. గురువారం రెండోసారి నెగిటివ్ రావడంతో 68 మంది డిశ్చార్జ్ అవుతున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసులు ఎక్కువ నమోదువతున్నాయని.. ఇక్కడ కరీంనగర్ మాదిరిగా ఇంటింటి సర్వే చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VzvRdF

Related Posts:

0 comments:

Post a Comment