న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ను మరోసారి పొడిగించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం సాయంత్రం కలిశారు. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని ప్రధాని మోడీ సమీక్షించారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు, విమానయాన రంగం, నిరుద్యోగం గురించి మంత్రి నిర్మలా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Kbv9Os
Thursday, April 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment