న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ను మరోసారి పొడిగించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం సాయంత్రం కలిశారు. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని ప్రధాని మోడీ సమీక్షించారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు, విమానయాన రంగం, నిరుద్యోగం గురించి మంత్రి నిర్మలా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Kbv9Os
లాక్డౌన్ పొడిగింపు: ప్రధాని మోడీని కలిసిన నిర్మలా సీతారామన్, కీలక చర్చలు
Related Posts:
మహిళలు అలా వుంటే పురుషుల దినోత్సవం జరుపుకునే రోజు వస్తుందన్న ఎంపీ కవితఅంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ ఎంపీ కల్వకుంట్ల కవిత పురుషులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహిళలు కలిసికట్టుగా ఉంటే సాధించలేనిది ఏమీ లేదని, మహి… Read More
నిద్రమత్తులో ఆలయాన్ని ఢీకొట్టారు .. అక్కడికక్కడే ప్రాణాలు విడిచారుప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో ఆంజనేయస్వామి ఆలయాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. మృతదేహాలను ప… Read More
చిన్నారుల టీకాల పై పర్యవేక్షణ కరువు..! రికార్డులకెక్కని లెక్కలు..!అదికారుల నిర్లక్ష్యం..!!హైదరాబాద్: చిన్నారులకు వేసే వ్యాధి నిరోధక టీకాలపై పర్యవేక్షణ కొరవడింది. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిలో నిర్లక్ష్యపు ధోరణి పరాకాష్ఠకు చేరింది. నాంపల్లిలో … Read More
నీరవ్ మోదీని ఎవరు కాపాడుతున్నారు ? లండన్ వీధుల్లో తిరుగుతుంటే పట్టుకోరా ? కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్న్యూఢిల్లీ : పంజాబ్ బ్యాంకు కన్షార్షియానికి రూ.13 వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ .. లండన్ లో గెటప్ మార్చి ప్రత్యక్షమయ్యాడు. ల… Read More
నెల ఇంటి కిరాయి 17 లక్షలు .. కొత్తగా వజ్రాల వ్యాపారం ... లండన్ లో నీరవ్ మోదీ విలాస జీవనంలండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంకు కన్షార్షియానికి రూ.13 వేల కోట్ల కుచ్చుటోపి పెట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ గెటప్ మార్చారు. చిన్నగా… Read More
0 comments:
Post a Comment