ముంబై పారిశ్రామిక వాడ ధారావిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గురువారం మరో 26 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో ధారావిలో వైరస్ సోకిన వారి సంఖ్య 86కి చేరింది. ఇవాళ ఒకరు చనిపోయారని ముంబై కార్పొరేషన్ అధికారి ఒకరి తెలిపారు. ధారావిలో మృతుల సంఖ్య 9కి చేరింది. గురువారం ఉదయం 11 మందికి వైరస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vc0lDF
coronavirus: ధారావిలో 26 పాజిటివ్ కేసులు, మొత్తం 86 కేసులు, ఒకరి మృతి
Related Posts:
కిసాన్ సంసద్: జంతర్మంతర్ వద్ద రైతుల నిరసన, తొలిరోజు ప్రశాంతంన్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. గురువారం దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్మంతర్ వ… Read More
రాజస్తాన్లో మరోసారి భూకంపం.. 4.8 తీవ్రతతో ప్రకంపనాలురాజస్తాన్లో మరోసారి భూమి కంపించింది. రెండురోజుల్లోనే మరోసారి భూకంపం వచ్చింది. బికనీర్లో తెల్లవారుజామున భూ ప్రకంపనాలు వచ్చాయి. దాని తీవ్రత రిక్టర్ స్… Read More
‘మా’ఎన్నికలు వాయిదా- చిరంజీవి తిరస్కారం-అదే ఫైనల్: ఇమేజ్ - డామేజ్..!!‘మా' ఎన్నిక వ్యవహారం వివాదంగా మారింది. ఈ మొత్తం పరిణామాలు తెలుగు సినీ ప్రముఖల పైన ప్రభావం చూపుతోంది. ఎన్నికల పేరుతో జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించుక… Read More
ఓట్ల కోసమే కేసీఆర్ పథకాలు: తొక్కిపడేస్తం ఖబడ్ధార్ అంటూ ఈటల రాజేందర్ హెచ్చరికకరీంనగర్: హజూరాబాద్ ఉపఎన్నికలో గెలుపే లక్షయంగా ప్రచారం నిర్వహిస్తున్న మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పాలనపై తీవ్రస్థాయిలో… Read More
Gamma Variant : రష్యాలో బయటపడ్డ కోవిడ్ గామా వేరియంట్...రష్యాలో కోవిడ్ గామా వేరియంట్ బయటపడింది. మొట్టమొదటిసారిగా ఇది బ్రెజిల్లో బయటపడగా.. తాజాగా రష్యాలోనూ స్వల్పంగా దీని ఆనవాళ్లు వెలుగుచూసినట్లు అక్కడి న్… Read More
0 comments:
Post a Comment