ముంబై పారిశ్రామిక వాడ ధారావిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గురువారం మరో 26 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో ధారావిలో వైరస్ సోకిన వారి సంఖ్య 86కి చేరింది. ఇవాళ ఒకరు చనిపోయారని ముంబై కార్పొరేషన్ అధికారి ఒకరి తెలిపారు. ధారావిలో మృతుల సంఖ్య 9కి చేరింది. గురువారం ఉదయం 11 మందికి వైరస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vc0lDF
coronavirus: ధారావిలో 26 పాజిటివ్ కేసులు, మొత్తం 86 కేసులు, ఒకరి మృతి
Related Posts:
రాష్ట్రంలో తొలి మహిళా కమాండో బృందం .. ఇజ్రాయెల్ యుద్ధ తంత్ర కళలో శిక్షణ పూర్తిఆకాశంలో సగం అన్నింటా సగం అంటూ రక్షణ రంగం లోను మహిళలు తమ సత్తా చాటుతున్నారు.అతివలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. పురుషులకు సమానంగా ప్రతి రంగంలోనూ పో… Read More
అభినందన్ విడుదలపై యడ్యూరప్ప కామెంట్స్..ఏమన్నారంటే..?కొద్ది రోజుల క్రితం భారత్ యుద్ధానికి వెళ్లడం వల్ల కర్నాటకలో అత్యధికంగా ఎంపీ సీట్లను బీజేపీ గెలుస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత దిద్దుబాటు … Read More
వైసిపికి గౌరు దంపతుల గుడ్ బై : జగన్ చెప్పింది ఇదే : వైసిపికి నష్టమేనా.!కర్నూలు జిల్లాలో ఊహించిన విధంగానే గౌరు దంపతులు వైసిపిని వీడారు. తొలి నుండి వైయస్ విధేయులుగా ఉన్న గౌరు దంపతులు..జగన్ పార్టీ ఏర్పాటు తరువాత ఆయన … Read More
మరో ఎంపిని బాబు వదులుకున్నట్లేనా : సునీల్ కు కాకినాడ సీటు : త్రిమూర్తులు ఎటు..!టిడిపి నుండి ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు వైసిపి లో చేరారు. లోక్సభ లో టిడిపి ఫ్లోర్ లీడర్ గా ఉన్న తోట నర్సింహం తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని త… Read More
అసద్కు పోటీగా అజారుద్దీన్! కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థులపై తుది కసరత్తు ..!!హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల యుద్దం మొదలుకాబోతోంది. అన్ని పార్టీలు సైనికుల్లాంటి అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఇక వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో … Read More
0 comments:
Post a Comment