Friday, April 3, 2020

CBSE క్లారిటీ: 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు ఇప్పుడు కాదు.. ఎప్పుడో తెలుసా..?

న్యూఢిల్లీ: ఏప్రిల్ 22, 2020 నుంచి సీబీఎస్‌ఈ 10వ తరగతి, 12వ తరగతి బోర్డు ఎగ్జామ్స్‌ను నిర్వహిస్తోందన్న వార్త షికారు చేస్తోంది. అంతేకాదు పరీక్షల పేపర్లను ఏప్రిల్ 25 నుంచి దిద్దుతారనే వార్త కూడా ప్రచారం జరిగింది. అయితే షికారు చేస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని విద్యార్థులు ఇలాంటి పుకార్లను వదంతులను నమ్మరాదని సీబీఎస్‌ఈ ప్రత్యేక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bRdKqm

Related Posts:

0 comments:

Post a Comment