ఏపీలో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఇటు ప్రభుత్వాన్ని, అటు వైద్యులను కూడా టెన్షన్ లోకి నెడుతున్నాయి. గతంలో ఈ స్ధాయిలో విపత్తులను ఎదుర్కొన్న అనుభవం ఏ ఒక్కరికీ లేకపోవడం, వైద్య, వ్యక్తిగత రక్షణ పరికరాలు, మాస్కుల కొరత కారణంగా వైద్యులు పూర్తిస్దాయిలో విధులు నిర్వర్తించలేని పరిస్ధితులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు ఇలాంటి పరిస్ధితులే ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్ధితి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JCF9jC
Friday, April 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment