ఏపీలో కరోనా వైరస్ పాటిజివ్ కేసుల సంఖ్యలో కర్నూలు తర్వాత రెండో స్ధానంలో ఉన్న గుంటూరు జిల్లాలో రేపటి నుంచి మరింత కఠిన ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఇకపై ఇళ్లలో నుంచి బయటికి వస్తే ఇక అంతే సంగతులు అన్నంత సీరియస్ గా ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయని అధికారులు ప్రకటించారు. రేపటి నుంచి పూర్తిగా కర్ఫ్యూ అమల్లోకి రానుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34rGHqa
గుంటూరులో రేపు పూర్తిగా కర్ఫ్యూ..మాస్క్ లేకుంటే వెయ్యి జరిమానా..
Related Posts:
దారుణం: జేడీయూ నేతను కాల్చి చంపిన దుండగులుపాట్నా: బీహార్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ జేడీయూ పార్టీ నేతను కొందరు దుండగులు కాల్చి చంపేశారు. ఈ ఘటన మాధేపురా జిల్లాలో జరిగింది. ఘటనపై కేస… Read More
ఇండియన్ ఏరో స్పేస్లోకి ప్రేవేట్ ప్లేయర్... ఆ మైల్స్టోన్ని చేరిన మొట్టమొదటి హైదరాబాద్ స్టార్టప్...భారత్లో ఏవియేషన్ రంగంలోనూ కేంద్రం ప్రైవేట్ పెట్టుబడులకు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్కి చెందిన స్టార్టప్ స్కైరూ… Read More
ఏపీలో కరోనా: మళ్లీ పెరిగింది - కొత్తగా 9,597 కేసులు, 93 మరణాలు - చిత్తూరులో భయానకంఆంధ్రప్రదేశ్ గడిచిన రెండ్రోజులతో పోల్చుకుంటే కరోనా మహమ్మారి వ్యాప్తి మళ్లీ పెరిగింది. మరణాల సంఖ్య కూడా భారీగా నమోదవుతున్నది. వైద్య శాఖ బుధవారం వెల్లడి… Read More
ప్రపంచ ఏనుగుల దినోత్సవం: ప్రపంచంలోనే అత్యంత భారీ గజరాజు బరువు ఎంతో తెలుసా..?ఆగష్టు 12 ప్రపంచ ఏనుగుల దినోత్సవం. ఈ సందర్భంగా మన దేశంలో ఈ గజరాజుల పరిస్థితి ఏమిటో వాటి లెక్కలు ఏమిటో ఒకసారి చూద్దాం. ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశంలో… Read More
ఆయుష్ మంత్రికి కరోనా పాజిటివ్ - హోం ఐసోలేషన్ లో శ్రీపాద్ నాయక్నరేంద్ర మోదీ కేబినెట్ లో మరో మంత్రికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్, అర్జున్ రామ్ మేఘావాల్ తదితరులు ఆస్పత్రుల్లో చికిత్స ప… Read More
0 comments:
Post a Comment