ఏపీలో కరోనా వైరస్ పాటిజివ్ కేసుల సంఖ్యలో కర్నూలు తర్వాత రెండో స్ధానంలో ఉన్న గుంటూరు జిల్లాలో రేపటి నుంచి మరింత కఠిన ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఇకపై ఇళ్లలో నుంచి బయటికి వస్తే ఇక అంతే సంగతులు అన్నంత సీరియస్ గా ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయని అధికారులు ప్రకటించారు. రేపటి నుంచి పూర్తిగా కర్ఫ్యూ అమల్లోకి రానుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34rGHqa
గుంటూరులో రేపు పూర్తిగా కర్ఫ్యూ..మాస్క్ లేకుంటే వెయ్యి జరిమానా..
Related Posts:
పూర్తి భిన్నంగా జగన్, కేసీఆర్ - మోదీ సర్కాను గట్టెక్కించిన వైసీపీ - బంగారు బాతును చంపేశారన్న కేకేవివాదాస్పదంగా మారిన వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్రం ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకుంది. విపక్షాల నిరసనలు, పేపర్ల చింపివేత, సభాపతి మైక్ విరగొట్టే ప్ర… Read More
చైనా కొమ్ములు విరిచిన భారత్: వాస్తవాధీన రేఖ వద్ద ఆరు పర్వతాలపై త్రివర్ణ పతాకం రెపరెపన్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనాకు కోలుకోలేని విధంగా భారత్ దెబ్బకొట్టిందా? తరచూ భారత భూభాగంపైకి చొచ్చుకుని వస్తూ, సైనికులపై ప్రాణాం… Read More
College girl: లాక్ డౌన్ స్కెచ్, కాలేజ్ అమ్మాయికి స్ప్రే కొట్టి కట్టేసి ఉద్యోగి అరాచకం, 7 నెలలు!చెన్నై/ వేలూరు: పాలిటెక్నిక్ కాలేజ్ లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి టెక్నిక్స్ తో ఓ అమ్మాయిని లొంగదీసుకోవడానికి లాక్ డౌన్ టైమ్ లో పక్కాస్కెచ్ వేశాడు. కాల… Read More
Reverse: పెళ్లికి ముందు భర్త బాహుబలి, తాగుబోతు పెళ్లాం దెబ్బకు గోడ మీద బల్లి, గన్ మ్యాన్స్, పాపం!అహ్మదాబాద్/ గుజరాత్: పెళ్లికి ముందు భర్త బాహుబలిలా ఉన్న భర్త తాగుబోతు భార్య దెబ్బకు గోడ మీద బల్లిలా ఐపోయాడు. పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు, బంధువుల… Read More
ఆ బిల్లులు రైతులకు డెత్ వారెంట్: ఈస్టిండియా కంపెనీతో పోల్చుతూ రాజ్యసభలో కాంగ్రెస్ ఫైర్న్యూఢిల్లీ: రాజ్యసభ ముందుకు వచ్చిన వ్యవసాయ బిల్లుపై విపక్షాలు గందరగోళం సృష్టించాయి. ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డాయి. వ్యవసాయ బిల్లులు అన్నదాతలకు… Read More
0 comments:
Post a Comment