ఏపీలో కరోనా వైరస్ కేసులు ఇప్పటివరకూ ఢిల్లీతో పాటు విదేశాలకు వెళ్లి వచ్చిన వారికి, సమీప బంధువులకు, సన్నిహితులకు మాత్రమే పరిమితం కాగా... ఇవాళ అనంతపురం జిల్లాలో నలుగురు వైద్య సిబ్బందికీ సోకింది. అనంతపురం సర్వజన ఆస్పత్రిలో చేరిన కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న క్రమంలో వీరికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఏపీలో వైద్య సిబ్బందికీ పాకిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RlRj4E
అనంతపురం జిల్లాలో నలుగురు వైద్యసిబ్బందికి కరోనా పాజిటివ్- కలెక్టర్ ప్రకటన
Related Posts:
ఏపీ లో మారుతున్న సమీకరణాలు..! సిట్టింగ్ ఎంపీ స్థానాల్లో అనూహ్య మార్పులు..!!అమరావతి/ హైదరాబాద్ : ఏపీ లో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యలో చాలా వరకు సిట్టింగ్ అభ్యర్థు స్థానాల్లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున… Read More
ఆదిలోనే హంసపాదు: తొలి ప్రయాణంలోనే నిలిచిపోయిన వందేభారత్ ఎక్స్ప్రెస్ఢిల్లీ: దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరుగాంచిన వందేభారత్ ఎక్స్ప్రెస్కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. శుక్రవారం ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన… Read More
మొన్న మోడీ రాఖీలు... నిన్న మోడీ వెడ్డింగ్ కార్డులు: ఇదే జాబితాలోకి కొత్త ఐటెంప్రధాని మోడీ... ప్రపంచ దేశ నాయకులతో సైతం సలాం కొట్టించుకుంటున్న ఏకైక ప్రధాని. మోడీ ఎక్కడికి వెళ్లిన ఆదేశ ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి మనదేశం… Read More
పుల్వామా ఉగ్రదాడిపై విషం చిమ్మిన పాక్ మీడియా... భారత్ ఉగ్రవాదం రంగు పులుముతోందంటూ రాతలుశ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి తెగబడిన సంఘటనలో పాక్ మీడియా విషం చిమ్మింది. భారత ఆక్రమిత కశ్మీర్లో భారత్ ఆ… Read More
లోకేశ్ రాజీనామా..! టిడిపిలో కొత్త టెన్షన్..సోమిరెడ్డి ఎఫెక్ట్ : పాలిట్బ్యూరో లో తుది నిర్ణయం..!టిడిపిలో కొత్త టెన్షన్ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సోమిరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనా మా చేసారు. దీంతో..ఇప్పుడు ఎమ… Read More
0 comments:
Post a Comment