Wednesday, April 8, 2020

అనంతపురం జిల్లాలో నలుగురు వైద్యసిబ్బందికి కరోనా పాజిటివ్- కలెక్టర్ ప్రకటన

ఏపీలో కరోనా వైరస్ కేసులు ఇప్పటివరకూ ఢిల్లీతో పాటు విదేశాలకు వెళ్లి వచ్చిన వారికి, సమీప బంధువులకు, సన్నిహితులకు మాత్రమే పరిమితం కాగా... ఇవాళ అనంతపురం జిల్లాలో నలుగురు వైద్య సిబ్బందికీ సోకింది. అనంతపురం సర్వజన ఆస్పత్రిలో చేరిన కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న క్రమంలో వీరికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఏపీలో వైద్య సిబ్బందికీ పాకిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RlRj4E

Related Posts:

0 comments:

Post a Comment