ప్రముఖ విమానయాన సంస్థ ఎమిరేట్స్ కరోనా విషయంలో ఒక అడుగు ముందుకేసింది . ఇక విమానాశ్రయంలోనే ప్రయాణికుల కోసం కరోనా పరీక్షల సదుపాయాన్ని ప్రారంభించింది. దుబాయ్ విమానాశ్రయం నుంచి ఎమిరేట్స్ విమానాలు టేకాఫ్ అయ్యే ముందు ప్రతి ప్రయాణికుడికి కరోనా పరీక్ష నిర్వహిస్తారు. ఇక పరీక్షల ఫలితాలు కూడా పది నిమిషాల్లోనే వస్తాయి. దీంతో ఎవరికైనా కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xyIjlZ
ఆ విమానాశ్రయంలో కరోనా పరీక్షలు .. 10 నిముషాల్లోనే రిపోర్టులు
Related Posts:
నటి భానుప్రియ వేధింపుల కేసు: బాలిక, తల్లిని అరెస్టు చేసిన పాండిబజార్ పోలీసులునటి భానుప్రియ పనిమనిషి కేసులో కొత్త ట్విస్టు చోటుచేసుకుంది. భానుప్రియ పనిమనిషి మైనర్ కావడంతో ఆమెపై బాలకార్మిక చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంద… Read More
తారా స్థాయికి చేరిన వర్గ పోరు..! అంతర్మదనం లో వైయస్ఆర్సీపి..!అమరావతి/హైదరాబాద్ : రాబోవు ఎన్నికల్లో అధికారం తథ్యం అంటూ ధీమా వ్యక్తం చేస్తోన్న వైసీపీని అంతర్గత కలహాలు వేధిస్తున్నాయా..? పార్టీలో కీలక నేతలో ఒకర… Read More
జగన్ తో అమరనాధరెడ్డి భేటీ : రాజంపేట పై తేల్చేసిన వైసిపి అధినేత : ఆకేపాటి నిర్ణయం ఇదే...!కడప జిల్లా రాజంపేట టిడిపి ఎమ్మెల్యే మేడా మల్లి ఖార్జున రెడ్డి ఆ పార్టీని వీడి వైసిపిలో చేరారు. తన ఎమ్మెల్యే పదవకి రాజీనామా చేసారు. ఇదే సమయంలో … Read More
ప్రియుడి మోజులో నంది హిల్స్ లో భర్తను చంపిన భార్య, పెట్రోల్ పోసి నిప్పంటించి, చివరికి !బెంగళూరు: ప్రియుడి వ్యామోహంలో భర్తను దారుణంగా హత్య చేసిన మహిళను కర్ణాటకలోని చిక్కబళ్లాపురం పోలీసులు అరెస్టు చేశారు. భర్తను హత్య చేసిన మహిళతో పాటు ఆమె … Read More
యువకుడ్ని కిడ్నాప్ చేసిన లేడీ సాఫ్టువేర్ ఇంజనీర్, ఆమె స్నేహితుల అరెస్ట్హైదరాబాద్: గత మూడు నాలుగు నెలలుగా తనను వేధిస్తున్న యువకుడిని ఓ లేడీ టెక్కీ తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేసి, అతనిని కొట్టించిన విషయం తెలిసిందే. దీని… Read More
0 comments:
Post a Comment