కరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను టెన్షన్ పెడుతుంది . కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపధ్యంలో ప్రజల ఆరోగ్య రక్షణకు పోలీసులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు . కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో లాక్డౌన్ను సమర్ధవంతంగా పాటిస్తున్న నేపధ్యంలో ఏపీ డీజీపీ పోలీసుల పనితీరును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు గరికపాడు చెక్ పోస్ట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39BAAkd
ఏపీ డీజీపీ సడన్ విజిట్... చెక్ పోస్టుల్లో పని చేస్తున్న పోలీసులతో, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్
Related Posts:
Sabarimala:బోసిపోయిన ఎరుమెలి పట్టణం... ఒకప్పుడు 25వేలు, ఇప్పుడు 700 భక్తులు మాత్రమే..!శబరిమల: శబరిమల సీజన్ ప్రారంభమైందంటే చాలు అక్కడి పరిసరాలన్నీ కిటకిటలాడుతాయి. ఎప్పుడూ వినిపించే డప్పుల మోత, అటు ఇటూ రోడ్డుపై పరుగులు తీసే అలంకరించబడిన వ… Read More
హైకోర్టు జడ్జీలపై సోషల్ పోస్టులు- కుట్రకోణంపై సీబీఐ ఆరా- వంతపాడి చిక్కుల్లో వైసీపీఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన పలు తీర్పులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొంతకాలం క్రితం సోషల్ మీడియాలో పోస్టులు వెలిశాయి. దీనిపై అందరూ … Read More
భారత్లో జీ20 సమ్మిట్: ఎప్పుడంటే? ఓ ఏడాది వెనక్కి వెళ్లినట్టే: ప్రధాని కీలక ప్రసంగంన్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే జీ-20 హై ప్రొఫైల్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇదివరకు నిర్ణయించిన షెడ్యూల్ కంటే … Read More
‘ఎంఐఎం తలుచుకుంటే రెండు నెలల్లో టీఆర్ఎస్ సర్కారు కూలుతుంది’ - ప్రెస్ రివ్యూఎంఐఎం తలుచుకుంటే తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు నెలల్లో కూలిపోతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ వ్యాఖ్యానించారంటూ ‘ఆంధ్రజ్యోతి’… Read More
ఇండియా-పాకిస్తాన్ ఎల్ఓసీ: పొరపాటున సరిహద్దు దాటినా సరే వెనక్కి తిరిగి రావడం కష్టమేపాకిస్తాన్ పాలనలో ఉన్న కశ్మీర్ ప్రధానమంత్రికి 2005లో ఒక తల్లి రాసిన ఒక లేఖ నా ముందుంది. ఆమె తన కొడుకు ఫరూక్ తిరిగి వస్తాడని మూడేళ్లుగా ఎదురుచూస్తున్నా… Read More
0 comments:
Post a Comment