హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారందర్నీ అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ.. అమరవీరులతో పోల్చారు. కరోనా వల్ల మరణించిన వారు అమరవీరులతో సమానమని, వారి మృతదేహాలకు వేర్వేరు మతాల ఆచారాల ప్రకారం అంతిమ సంస్కారాన్ని నిర్వహించాల్సిన అవసరం లేదని అన్నారు. అమర వీరుల పార్థివ దేహాలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RnKEqP
కరోనా మృతులను అమరవీరులతో పోల్చిన అసదుద్దీన్: ఢిల్లీ ప్రార్థనలపై తొలిసారిగా స్పందన
Related Posts:
దేశం కాని దేశంలో తెలంగాణ సంస్కృతి.. టాంజానియాలో ఘనంగా బోనాల సంబురాలుటాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్తంగా బోనాల… Read More
నన్ను బలిపశువును చేస్తారా?..నేనెళ్లిపోతా! రాజీనామా వార్నింగ్ ఇచ్చిన స్పీకర్!బెంగళూరు: అత్త మీది కోపం దుత్త మీద చూపించినట్టుంది కర్ణాటక పరిస్థితి. అటు తిరిగి, ఇటు తిరిగి రాజీనామాల వ్యవహారం ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కేఆ… Read More
అమేరికాకు చుక్కలు చూపించిన ఇరాన్... 17 సీఐఏ ఎజెంట్ల అరెస్ట్...ఇప్పటికే అమేరికా,ఇరాన్ దేశాల మధ్య అంత్యర్యుద్దం కొనసాగుతుండగా దానికి మరింత నిప్పు రాజేసింది ఇరాన్, ఈనేపథ్యలోంలో అమేరికా గుఢాచార సంస్థ అయిన సీఐఏకు చెంద… Read More
ప్రియుడి మోజులో భర్తను మట్టుబెట్టిన భార్యహైదరాబాద్ : పెళ్లి అంటే అంటే విలువలేకుండా పోతోంది. దీనికి ప్రధాన కారణం వివాహనికి ముందే సంబంధాలు, మరికొన్ని సందర్భాల్లో పెళ్లైన వివాహేతర సంబంధాలు కొనసా… Read More
కేసీఆర్ జగన్ను చూసి నేర్చుకో.. సీఎంపై జీవన్ రెడ్డి ఫైర్జగిత్యాల : సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇచ్చిన హామీల అమలేదని ప్రశ్నించారు. ఎన్నికల కోసమే కేసీఆర్ సర్కార్ పనిచ… Read More
0 comments:
Post a Comment