ఏపీ రాజధాని ప్రాంతంలోని గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు రాష్ట్ర ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాకపోకలపై పూర్తిగా నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి రానున్నాయి. కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్య రాకపోకలు బంద్.. ఏపీలో కరోనా వైరస్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న గుంటూరు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3clLwE7
కరోనా ఎఫెక్ట్ : కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాకపోకలపై పూర్తిగా నిషేధం
Related Posts:
ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలు అందలేదు; తిరుమలలో మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలుమా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు విఐపి బ్ర… Read More
బీజేపీలోకి ఎంపీ కేశినేని నాని..!! కీలక నేతలతో మంతనాలు - చంద్రబాబు ఫొటోలు తీసేసి..!!టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని పార్టీ వీడేందుకు సిద్దమయ్యారా. ఆయన కాషాయం కండువా కప్పుకోబోతున్నారా. బెజవాడ టీడీపీ నేతలు మాత్రం అవుననే సమాధాన ఇస్తున్నారు.… Read More
జగన్ సర్కార్ కు కేంద్రం మరో షాక్- మాకు చెప్పి చేశారా ? లండన్ కోర్టులో ఇరికించిన వైనంఏపీలో అధికార వైసీపీతో ఓవైపు సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పైకి కనిపిస్తున్న కేంద్రంలోని ఎన్డీయే సర్కార్... కీలక అంశాల్లో మాత్రం తమ దారి తాము చూసుకుంట… Read More
భారత్ లో కరోనా క్షీణత: తాజాగా 13,596 కొత్త కేసులు,166 మరణాలు; యాక్టివ్ కేసులు ఎన్నంటే !!భారతదేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 13,596 తాజా కోవిడ్ -19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. 230 రోజుల్… Read More
Illegal affair: ప్రియుడితో ఎస్కేప్, కజిన్ తో కాపురం, లిక్కర్ పార్టీతో చంపేసిన ఇద్దరు ప్రియులు!మోహలి: భర్తతో కాపురం చేసుకుంటున్న మహిళ అడ్డదారి కొట్టింది. మంచి కుర్రాడిని సెట్ చేసుకున్న భార్య అతనితో జల్సా చేసింది. భర్త అతని భార్యను మందలించి ప్రియ… Read More
0 comments:
Post a Comment