ఏపీలో కరోనా వైరస్ పై పోరాడుతున్న వైద్యులకు తగిన స్ధాయిలో వ్యక్తిగత రక్షణ కిట్లు లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మొదట్లో సహనంగా ఉన్న డాక్టర్లు, అధికారులు ఒక్కొక్కరిగా తమ స్వరం పెంచుతున్నారు. దీంతో ప్రభుత్వం ఇరుకునపడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఇవాళ డాక్టర్లు, ఇతర సిబ్బంది సేవలను ప్రశంసించడంపై చర్చ సాగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34ropFo
ఓవైపు ప్రశంసలు- మరోవైపు సస్పెన్షన్లు- జగన్ ఉద్దేశమేంటి ?
Related Posts:
కష్ట కాలంలో కూడా కార్మికులను పట్టించుకోరా..? తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డి పిసీసీ ఛీఫ్ ఉత్తమ్..!హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే వేడుకల… Read More
లాక్ డౌన్ 3.0 : ఏయే జోన్లలో దేనికి అనుమతి.. దేనిపై నిషేధం.. వివరాలివే..రెండో దశ లాక్ డౌన్ ముగింపుకు మరో 2 రెండు రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 3.0ని ప్రకటించింది.మరో రెండు వారాల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించ… Read More
లాక్ డౌన్.. ఇంటర్నెట్లో ఇండియన్స్ ఏం వెతుకుతున్నారో తెలుసా.. ఇదిగో గూగుల్ రిపోర్ట్..కరోనా దెబ్బకు ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్ డౌన్ కారణంగా రెక్కలు తెగిపోయిన పక్షుల్లా ఫీలవుతున్నారు. మునుపటిలా రోడ్లపై చక్కర్లు కొట్టే అవకాశం లేద… Read More
భవన నిర్మాణ కార్మికులకు రూ. 1500 అదనపు సాయం చెయ్యండి : బండి సంజయ్కరోనా లాక్ డౌన్ ప్రభావం రైతుల మీద దారుణంగా ఉందని , రైతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసిన తెలంగాణా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మే డే నా… Read More
అమ్మో.. మాయదారి కరోనా.. మరో రెండేళ్ల వరకూ వెంటాడుతుందట..!హైదరాబాద్ : మొత్తం ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ దేశాలు మొత్తం లాక్డౌన్ ఆంక్షలు పాటిస్తూ స్వీయ నియంత్ర… Read More
0 comments:
Post a Comment