నిజమే, ప్రభుత్వ విధానాల్లో లోపాలను ఎత్తిచూపడానికి ఇది సమయంకాదు. ప్రపంచమే కరోనా విలయంలో కొట్టుమిట్టాడుతోంది. కానీ వైరస్ నివారణ, నియంత్రణ చర్యల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతోన్న వైద్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అందరిపైనా ఉంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన మహారాష్ట్రలో.. పారిశుద్ధ్య కార్మికుడికి వైరస్ సోకడం, బెంగళూరులో పారిశుద్ధ్య సిబ్బందికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2w8oy47
ధారావిలో ఏం జరుగుతోంది? పారిశుద్ధ్య కార్మికుడికి వైరస్.. మరో కానిస్టేబుల్కు కూడా
Related Posts:
కాంగ్రెస్ పగ్గాలు ముళ్లకిరీటమే? తప్పుకోనున్న సోనియా?.. ఖర్గే, శశిథరూర్ ఫ్రంట్రన్నర్లుగాన్యూఢిల్లీ: దేశానికి కొన్ని దశాబ్దాల పాటు దిశా నిర్దేశం చేసిన జాతీయ పార్టీ కాంగ్రెస్. దశాబ్దాల పాటు దేశాన్ని పరిపాలించింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న… Read More
వరద ఉధృతిలోనూ నో బ్రేక్: ఏపీ జీవనాడి నిర్మాణ పనులు చకచకా: జగన్ లక్ష్యాన్ని అందుకునేలారాజమండ్రి: ఏపీ జీవనాడిగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు పనులు వరద ఉధృతిలోనూ కొనసాగుతున్నాయి. సుమారు వారం రోజుల పాటు నిలిపివేసిన నిర్మాణ పనులు పునః ప్రా… Read More
ఏపీలో కొత్తగా 10,276 కరోనా పాజిటివ్ కేసులు... మరో 97మంది మృతి....ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 10,276 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 31,91,326… Read More
సీఎం పర్సనల్ సెక్రటరీ పేరుతో మోసాలు... కరీంనగర్లో యువకుడి అరెస్ట్...ముఖ్యమంత్రి కేసీఆర్ పర్సనల్ సెక్రటరీనంటూ ప్రజలను మోసం చేస్తున్న ఓ యువకుడిని టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సీఎం కార్యాలయానికి చెందిన … Read More
ఫ్రాన్స్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ డిగ్రీ: కుమార్తె కోసం: బెంగళూరుకు జగన్ దంపతులుఅమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్షారెడ్డికి ఫ్రాన్స్లోని ప్రతిష్ఠాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు లభించింది. అక్కడ … Read More
0 comments:
Post a Comment