దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ పెరిగిపోతుంది. అటు ప్రభుత్వాలు కరోనాకు అడ్డు కట్ట వెయ్యటానికి శాయశక్తులా పని చేస్తున్నప్పటికీ చాప కింద నీరులా కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. ఇక దీనిని అదుపు చెయ్యటానికి సామాజిక దూరం పాటించటం మాత్రమే పరిష్కారం అని చెప్తున్నా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించినా లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించి కొంతమంది ప్రజలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bOPLHZ
Thursday, April 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment