విజయవాడ: ముఖ్యమంత్రి జగన్తో పెద్ద రాయుడికి చెడిందా.. ? వీరిద్దరి మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయి...? మధ్యవర్తుల ద్వారా మంతనాలు జరపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? జగన్కు సైతం మోహన్ బాబు దూరమైనట్లేనా.. ? ఇప్పుడిదే పొలిటికల్ సర్కిల్స్లో హాట్టాపిక్. 2019 ఎన్నికల ముందు అధికారికంగా వైసీపీలో చేరిన నటుడు మోహన్బాబు ప్రస్తుతం ముఖ్యమంత్రితో దూరం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bfDpsQ
జగన్-పెదరాయుడుల మధ్య భారీ గ్యాప్..రంగంలోకి మధ్యవర్తులు, మారుతున్న సమీకరణాలు
Related Posts:
బోనమెత్తిన భాగ్యనగరం.. పల్లెగా మారనున్న పట్నంహైదరాబాద్ : ఆషాఢమాస బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చారిత్రక గోల్కొండ కోటలో బోనాల జాతరకు అంకురార్పణ జరిగింది. జగదాంబ తల్లిని కొలిచి మొక్కుతూ భక్తిపారవశ్య… Read More
బెంజ్ కారులో వచ్చి.. తనను తాను కాల్చుకొని...హైదరాబాద్ : నగర శివారులో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. బెంజ్ కారులో వచ్చిన వ్యక్తి .. కారులో ఉండి పాయింట్ బ్లాంక్లో కాల్చుకోవడం సంచలనం కలిగించింద… Read More
గోదావరి జిల్లాలకు ఆ ఇద్దరే: అనంత బాధ్యతలు పెద్దిరెడ్డికే: మంత్రులకు జగన్ కొత్త బాధ్యతలు..ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత మంత్రుల్లో 13 మందికి కొత్త బాధ్యతలు అప్పగించా రు. ఇందులోనూ రాజకీయ వ్యూహాలతో నిర్ణ… Read More
బ్యాంకుల మాయాజాలం..! ఇచ్చింది లక్ష.. కట్టమన్నది కోటి... ఎందుకో, ఎక్కడో తెలుసా..!!కరీంనగర్ : కూతురి పెళ్లి ఉంది కదా అని లోన్ కోసం వెళితే అతనికి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇప్పటికే తీసుకున్న లోన్ కట్టాలని చెప్పారు .. అయితే ఆ… Read More
ఈయన్ను స్వామీజీ అంటారా: మహిళలు ముందు వరుసలో కూర్చున్నారని...ఆయన ఓ మోటివేషనల్ స్పీకర్.. తన ప్రసంగంతో అందరినీ ఉత్సాహపరచవలసిన ఆయనే కార్యక్రమంనుంచి బయటకు వెళ్లిపోయారు. కాసేపట్లో కార్యక్రమం ప్రారంభం అవుతుంది అనగా సభ… Read More
0 comments:
Post a Comment