వాషింగ్టన్: కరోనా మహమ్మారి అమెరికాలో విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారినపడి అనేక వేల మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి కూడా అంతకంతకూ దిగజారిపోతోంది. దీంతో అప్రమత్తమైన అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై దృష్టి సారించి తక్షణ చర్యలకు ఉపక్రమిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3codr6v
America shutdown: మూడు దశల్లో రీఓపెన్, కీలక మార్గదర్శకాలు, ట్రంప్ తగ్గారు!
Related Posts:
మానవత్వం మంటగలిసింది : మృతదేహం తరలించేందుకు అంబులెన్స్ నో, భుజాలపై మోసుకెళ్లిన తండ్రిపాట్నా : నిర్లక్ష్యం అంటే చిన్నదవుతుందే ఏమో .. అజాగ్రత్త, ఏమరుపాటు, లెక్కలేని తనం కూడా సరిపోవేమో. ఇప్పటికే హృదయ విదారకర ఘటనలు జరుగుతున్న సిబ్బందిలో మా… Read More
ప్రయాణికురాలీ మొబైల్ ఫోన్ కోసం కక్కుర్తి పడిన రైల్వే ఉద్యోగి.... అడ్డంగా దొరకడంతో చితకబాదిన మహిళతన సెల్ఫోన్ను తస్కరించిన ఓ రైల్వే ఉద్యోగిని ఓ మహిళ నిలదీసింది..తాను తీయలేదని సమాధానం చెప్పిన ఉద్యోగిని తనీఖీలు చేయడంతో జేబులో సెల్ఫోన్ బయటపడింది...… Read More
బాలికతో అసభ్య ప్రవర్తన.. అటెండర్కు దేహశుద్దిగోదావరిఖని : పెద్దపల్లి జిల్లాలో అటెండర్ ప్రవర్తించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. గోదావరిఖనిలోని గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలలో టెంపరరీ అటెండర్గా… Read More
అదిర్ చీకటి రోజులను మరిచారు .. ఎమర్జెన్సీపై ప్రధాని మోడీన్యూఢిల్లీ : ఎమర్జెన్సీ సమయం దేశంలో చీకటి రోజులని గుర్తుచేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ చేసిన తుగ్లక్ చర్య అత్యవసర పరిస్థితి … Read More
హైదరాబాద్ నిజాం డబ్బులపై భారత్-పాక్ వివాదం: 70 ఏళ్ల తర్వాత తీర్పు ఇవ్వనున్న లండన్ కోర్టులండన్: ఇంగ్లాండ్ మరియు వేల్స్ హైకోర్టు ఓ చారిత్రాత్మక తీర్పును ఇవ్వనుంది. ఈ కేసులో భారత్ పాకిస్తాన్ దేశాలతో పాటు హైదరాబాదు ఏడవ నిజాంలు ఉన్నారు. ఇంతకీ … Read More
0 comments:
Post a Comment