Sunday, April 26, 2020

లాక్‌డౌన్ పొడిగించాలా? వద్దా?: వైఎస్ జగన్‌కు అమిత్ షా ఫోన్: కరోనా కేసులు భారీగా నమోదవుతోన్న వేళ..

అమరావతి: వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా రాష్ట్రంలో 1097 కరోనా వైరస్ పాజిటివ్ నమోదు కాగా.. ఇందులో 450 కేసులు వారంరోజుల్లోనే రికార్డు అయ్యాయి. ఆదివారం నాడు కూడా 81 పాజిటివ్ కేసులు రాష్ట్రంలో వెలుగు చూశాయి. ఇలాంటి పరిణామాల మధ్య కేంద్ర హోం శాఖ మంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y9QgZB

0 comments:

Post a Comment