అమరావతి: వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా రాష్ట్రంలో 1097 కరోనా వైరస్ పాజిటివ్ నమోదు కాగా.. ఇందులో 450 కేసులు వారంరోజుల్లోనే రికార్డు అయ్యాయి. ఆదివారం నాడు కూడా 81 పాజిటివ్ కేసులు రాష్ట్రంలో వెలుగు చూశాయి. ఇలాంటి పరిణామాల మధ్య కేంద్ర హోం శాఖ మంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y9QgZB
లాక్డౌన్ పొడిగించాలా? వద్దా?: వైఎస్ జగన్కు అమిత్ షా ఫోన్: కరోనా కేసులు భారీగా నమోదవుతోన్న వేళ..
Related Posts:
కేసీఆర్ సహస్ర చండీ యాగం: యాగలు, హోమాల వల్ల ఫలితాలు ఉంటాయా, ఏమిటి?హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ నెల 21వ తేదీ నుంచి మరోసారి యాగం నిర్వహించనున్నారు. ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో సహస్ర … Read More
దళితులు ఎదురు వస్తే స్నానం చేసి బయటకు వస్తున్న సీఎం సోదరుడు, కాంగ్రెస్ లీడర్ దెబ్బ!బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వంలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీ నాయకుల మద్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సోదరుడు, ఆ ర… Read More
ఏపిలో భారీగా యువ - నయా ఓటర్లు. ఎవరి మద్దతు ఎవరికి :ఏపి లో మొత్తం 3.69 కోట్ల ఓట్లు ..!ఏపిలో తుది ఓటర్ల జాబితా విడుదల అయింది. ఎన్నికలు సమీపిస్తన్న వేళ.. సవరణల అనంతరం ఈ జాబితా ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపిలో 25 లోక్సభ… Read More
8 ఏళ్ల మురికివాడ కుర్రాడు యదు కల అన్నామ్రితతో నెరవేరిందిఅవకాశం, ప్రోత్సాహం ఉండాలే కానీ మురికివాడ నుంచైనా సరే మాణిక్యం పుట్టుకొస్తుంది. అలాంటి మాణిక్యం గురించే ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడులోని ఒక పెద్ద… Read More
పంచాయతీల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు: రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మెన్ రాజేషం గౌడ్హైదరాబాదు: రాష్ట్ర ఆర్థిక సంఘం ముఖ్యకార్యదర్శితో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రాజేషం గౌడ్ కలిసి 2014-15 నుంచి 2017-18 వరకు రాష్ట్ర ఆర్థిక నిధులు వివిధ శాఖల … Read More
0 comments:
Post a Comment