న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ ప్రజలందరూ కరోనాను పారద్రోలేందుకు తమ తమ ఇళ్లల్లోనే ఉంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తున్నారు. అయితే, కొందరు మాత్రం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సమస్యలు సృష్టిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wdpFzo
Saturday, April 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment