కరోనా తెచ్చిన తంటాతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. వైన్ షాపులు సహా వర్తక, వాణిజ్య సంస్థలు క్లోజ్ చేశారు. మందు దొరకక కొందరు మందుబాబులు పిచ్చిగా ప్రవర్తిస్తుంటే.. మరికొందరు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. అవును.. మద్యం షాపుల్లో పడి లిక్కరు కొల్లగొడుతున్నారు. హైదరాబాద్ గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దొంగ తన చేతికి పని చెప్పాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UFUrdM
Saturday, April 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment