కరోనా తెచ్చిన తంటాతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. వైన్ షాపులు సహా వర్తక, వాణిజ్య సంస్థలు క్లోజ్ చేశారు. మందు దొరకక కొందరు మందుబాబులు పిచ్చిగా ప్రవర్తిస్తుంటే.. మరికొందరు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. అవును.. మద్యం షాపుల్లో పడి లిక్కరు కొల్లగొడుతున్నారు. హైదరాబాద్ గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దొంగ తన చేతికి పని చెప్పాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UFUrdM
కరోనా: వైన్ షాపులో దూరిన దొంగ, రూ.60 వేల లిక్కర్, నగదు చోరీ, సీసీటీవీ ఫుటేజీ ద్వారా..
Related Posts:
శబరిమలపై మొదటిసారి స్పందించిన మోడీ... కాంగ్రెస్ - లెఫ్ట్కు తేడా లేదని ధ్వజంఢిల్లీ : శబరిమల అంశంపై ప్రధాని మోడీ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా అయ్యప్ప ఆలయంలోకి మహిళలు ప్రవేశించిన తరుణంలో మొదటిసారిగా మాట్లాడిన మోడీ క… Read More
ప్రమాణస్వీకారానికి రానంటున్న రాజాసింగ్...! కారణమేంటో తెలుసా?డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అదే నెల 11న రిజల్స్ట్ వచ్చాయి. అయితే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం మాత్రం వివిధ కారణాలతో ఆలస్యమైంది. ఎట్టక… Read More
కొబ్బరిచిప్ప ఖరీదు అంతనా, నిజమా?: ఐపీఎస్ అధికారిణి ట్వీట్, ధర తెలిస్తే షాకవుతారున్యూఢిల్లీ: సాధారణంగా కొబ్బరికాయ ధర రూ.15, రూ.20 మహా అయితే రూ.30 ఉంటుదేమో. కొబ్బరికాయ కొట్టాక వచ్చే కొబ్బరి చిప్పలను దాదాపు అందరూ పడవేస్తారు. ఎవరికైనా… Read More
బాబు చెప్పిందే జరుగుతోంది: జగన్ ఒంటరి ఐతే 130 సీట్లు, కేసీఆర్ కలిస్తే 160 సీట్లు.. టీడీపీ లెక్కలుఅమరావతి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి వస్తే తమకే లాభమని తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని న… Read More
పాత కక్ష-కొత్త ట్విస్ట్: 'సెల్ఫ్గోల్, ఏపీలో వైసీపీని ఫినిష్ చేసేందుకే జగన్తో కేసీఆర్ చేయి కలిపారాఅమరావతి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనయుడు కేటీ రామారావు బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్… Read More
0 comments:
Post a Comment