ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి, అందుకు గల కారణాలు, కోలుకున్న రోగుల పరిస్ధితి వంటి అంశాలపై ఎప్పటికప్పుడు పరిశోధనాత్మకంగా ఫలితాలు వెలువరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్ధ (who) ఇవాళ మరో బాంబు పేల్చింది. కరోనా నుంచి కోలుకున్న రోగులు తగిన జాగ్రత్తలు పాటించకపోతే ఈ మహమ్మారి తిరగబెట్టే అవకాశముందని హెచ్చరించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/357Mod2
Saturday, April 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment