హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారి ప్రజల ప్రాణాలను హరించకముందే తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అందుబాటులో ఉన్న అన్ని వసతులను ఉపయోగించుకుంటూ ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి బారిన ఏ ఒక్కరూ పడకూడదని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వ చర్యలు,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VVGkAt
ఓ పత్రిక ఓనర్ని శపించావు.. మరి ఒవైసీ వ్యాఖ్యల పట్ల ఏమంటావ్..? కేసీఆర్ ను ప్రశ్నించిన రాములమ్మ..!
Related Posts:
సీఎం కేసీఆర్! వారికీ కోతలేనా? ఇది ఎంత మాత్రమూ సరికాదంటూ రేవంత్ రెడ్డిహైదరాబాద్: కరోనావైరస్ లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించడంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. క… Read More
భూగర్భంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి.. ‘మర్కజ్’ తర్వాత మైనర్లు గజగజ..‘బ్రేక్ ద చైన్' అనేది కరోనా వ్యతిరేక పోరాటానికి ట్యాగ్ లైన్. చైన్ బ్రేక్ కావడానికి ముందు అసలు లీడ్ ఎక్కడుందో కనిపెట్టడం కూడా చికిత్సలో ముఖ్యాంశమవుతుంద… Read More
ఆన్లైన్ ద్వారా అఖిలపక్ష భేటీ పెట్టండి .. కరోనా సంక్షోభంపై జగన్ కు చంద్రబాబు లేఖఏపీలో కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపధ్యంలో మాజీ సీఎం చంద్రబాబు తాజా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి లేఖ రాశారు. కరోనా నియంత్రణకు అఖిల పక్ష నాయకు… Read More
కరోనా లక్షణాలతో విజయవాడలో దంపతుల మృతి .. ఐసోలేషన్ కు వారి పిల్లలు, బంధువులుఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. ఇప్పటి వరకు ఏపీలో 40 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనా ఇప్పుడు కలకలంగా మారింది. ఒక్కసారిగా… Read More
ఆపరేషన్ నిజాముద్దీన్ మర్కజ్ : కూపీ లాగుతున్న ప్రభుత్వం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలుదేశవ్యాప్తంగా సోమవారం(మార్చి 30) ఒక్కరోజే 227 కేసులు నమోదు కావడంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది. వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అదుపులోనే ఉందని.. అంతా భావిస… Read More
0 comments:
Post a Comment