ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీరు కరోనా కష్టకాలంలోనూ మారటం లేదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు . ఇక కరోనా నియంత్రణా నిధులు విడుదల చేయవద్దని ట్రెజరీలకు ఆంక్షలు జారీ చేయడం అమానుషమని యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు . కేంద్రం ఇచ్చిన కరోనా ఉపశమన నిధులను తొక్కిపెట్టడం దారుణమైన చర్యగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bciXsB
రాబడులు, అప్పులు, కరోనా ఉపశమన నిధులు .. లెక్క చెప్పండన్న టీడీపీ నేత యనమల
Related Posts:
ఓటేసీ చనిపోయిన వృద్దురాలు.. ఎక్కడంటే..ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల మొదటి విడత ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ట్రెండ్ బట్టి అధికార వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. టీడీపీ… Read More
కరోనా పుట్టుకపై అనూహ్య రిపోర్ట్ -వూహాన్ ల్యాబ్లో లీకేజీ వల్ల కాదన్న WHO -చైనా చెప్పిందే నిజం!తను మాత్రం సేఫ్గా ఉండి, ప్రపంచ దేశాల పుట్టి ముంచడానికే కరోనా మహమ్మారిని జీవాయుధంగా చైనా ప్రయోగించిందా? వూహాన్ సిటీలో అసహజమైన ప్రయోగాలు చేస్తున్న క్రమ… Read More
వారానికి 4 రోజులే పనిదినాలు -మోదీ సర్కార్ బంపర్ ఆఫర్ -కార్మిక చట్టాల్లో ప్రతిపాదన‘‘వారం ఐదునాళ్ళు శ్రమకే జీవితం.. వారం రెండునాళ్ళు ప్రకృతికంకితం.. శని ఆది వారాల్లేవని అన్నవి.. మనుషుల్ని మిషన్లు కావొద్దన్నవి..'' అంటూ అప్పట్లో ‘జీన్స… Read More
ఏపీలో కొత్తగా 70 కరోనా కేసులు: ఆ మూడు జిల్లాల్లో ఒక్క కేసూ లేదు, మరణాలూ లేవుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. గత కొద్ది రోజులుగా కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య… Read More
నరసాపురంలో జనసేన, బీజేపీ బోణి..ఆంధ్రప్రదేశ్ తొలి విడత పంచాయతీ ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార వైసీపీ బలపరిచిన అభ్యర్థులే మెజార్టీ చోట్ల గెలుపొందారు. టీడీపీ, బీజేపీ, జనసేన కొన్ని చోట… Read More
0 comments:
Post a Comment