ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీరు కరోనా కష్టకాలంలోనూ మారటం లేదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు . ఇక కరోనా నియంత్రణా నిధులు విడుదల చేయవద్దని ట్రెజరీలకు ఆంక్షలు జారీ చేయడం అమానుషమని యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు . కేంద్రం ఇచ్చిన కరోనా ఉపశమన నిధులను తొక్కిపెట్టడం దారుణమైన చర్యగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bciXsB
Wednesday, April 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment