కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న వేళ రోగుల వద్దకు వెళ్లాలంటే డాక్టరే భయపడుతున్న వేళ నెల్లూరుకు చెందిన ఓ ఔత్సాహికుడు రోబోను రూపొందించాడు. ఇప్పుడు ఈ రోబో జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. దీని పనితీరుకు ముచ్చట పడిన జిల్లా అధికారులు మరో నాలుగు రోబోలను తయారు చేసి ఇవ్వాలని వెంటనే కోరారంటే దీని పవర్ ఏంటో అర్ధమవుతుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VMgJLu
కరోనా రోగుల కోసం రోబో- నెల్లూరు వాసి ఆవిష్కరణ- ఏయే పనులు చేస్తుందో తెలుసా ?
Related Posts:
అది నకిలీ ఆడియో: నిజమని నిరూపిస్తే రాజకీయ సన్యాసం: ప్రతిపక్ష నేత యడ్యూరప్పబెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (ఎస్) కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి భారతీయ జనతాపార్టీ రాష్ట్రశాఖ చేస్తోన్న ప్రయత్నాలు బూమర… Read More
రాఫెల్ అంశంలో మోడీపై రాహుల్ నిప్పులు: చౌకీదారే దొంగయ్యాడన్న కాంగ్రెస్ అధ్యక్షుడుదేశానికి వాచ్మ్యాన్ అని చెప్పుకునే వ్యక్తి దొంగగా దొరికిపోయారని అది మరోసారి రుజువైందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాఫెల్ కొనుగోలు విషయంల… Read More
ఎన్నేళ్లు సాగదీస్తారు..! జర్నలిస్టు హత్యకేసులో లాయర్లపై కేజ్రీవాల్ ఆగ్రహంఢిల్లీ : టీవి జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో తాత్సారం చేస్తున్నారంటూ లాయర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఎన… Read More
మా ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లతో బీజేపీ గాలం..స్పీకర్ను కూడా బుక్ చేశారు: కుమారస్వామిబెంగళూరు: కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు పతాక స్థాయి చేరుకున్నాయి. దీని తీవ్రత ఆ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమవేశాలపై పడింది. కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావ… Read More
రాఫెల్ ట్విస్టు: ఓ వైపు అధికారిక చర్చలు.. మరోవైపు పీఎంఓ ఎంట్రీ.. ఏంజరుగుతోంది?దేశాన్ని కుదిపేస్తోన్న రాఫెల్ విమాన కొనుగోలు అంశం మరో మలుపు తీసుకుంది. ప్రధాని నరేంద్రమోడీ బృందం ఓ వైపు ఫ్రాన్స్ ప్రభుత్వంతో చర్చలు జరపుతూనే అదే సమయం… Read More
0 comments:
Post a Comment