కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న వేళ రోగుల వద్దకు వెళ్లాలంటే డాక్టరే భయపడుతున్న వేళ నెల్లూరుకు చెందిన ఓ ఔత్సాహికుడు రోబోను రూపొందించాడు. ఇప్పుడు ఈ రోబో జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. దీని పనితీరుకు ముచ్చట పడిన జిల్లా అధికారులు మరో నాలుగు రోబోలను తయారు చేసి ఇవ్వాలని వెంటనే కోరారంటే దీని పవర్ ఏంటో అర్ధమవుతుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VMgJLu
Tuesday, April 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment