Tuesday, April 28, 2020

కరోనా రోగుల కోసం రోబో- నెల్లూరు వాసి ఆవిష్కరణ- ఏయే పనులు చేస్తుందో తెలుసా ?

కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న వేళ రోగుల వద్దకు వెళ్లాలంటే డాక్టరే భయపడుతున్న వేళ నెల్లూరుకు చెందిన ఓ ఔత్సాహికుడు రోబోను రూపొందించాడు. ఇప్పుడు ఈ రోబో జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. దీని పనితీరుకు ముచ్చట పడిన జిల్లా అధికారులు మరో నాలుగు రోబోలను తయారు చేసి ఇవ్వాలని వెంటనే కోరారంటే దీని పవర్ ఏంటో అర్ధమవుతుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VMgJLu

Related Posts:

0 comments:

Post a Comment