కరోనా వైరస్ ప్రభావం లేని 14 జిల్లాల్లో అన్ని షాపులు తెరిచేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతించింది. అయితే షాపింగ్ మాల్స్కు మాత్రం అనుమతి లేదని స్పష్టంచేసింది. అన్నిరకాల షాపులు తెరిచేందుకు మంగళవారం నుంచి కర్ణాటక ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. కర్ణాటకలో 30 జిల్లాలు ఉండగా.. నాలుగు విభాగాలుగా విడదీసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టునూ వదలని కరోనా: ఒకరికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KH4hpR
కర్ణాటకలో 14 జిల్లాలు గ్రీన్ జోన్, తెరుచుకున్న అన్నిరకాలు షాపులు, షాపింగ్ మాల్స్కు మాత్రం నో...
Related Posts:
మమత రూపంలో కొత్త సీబీఐ డైరెక్టర్ రిషి శుక్లాకు తొలి సవాలుఢిల్లీ: సీబీఐ కొత్త డైరెక్టరుగా బాధ్యతలు స్వీకరించిన మధ్యప్రదేశ్ మాజీ డీజీపీ రిషికుమార్ శుక్లా సోమవారం బాధ్యతలు తీసుకోనున్నారు. బాధ్యతలు తీసుకోగానే ఆయ… Read More
స్వీట్ రివెంజ్..! పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయలేదని దారి మూసేసిన ఘనుడు..! నో వే..!!మహబూబాద్/ హైదరాబాద్ : దేశం లో జరిగే అన్ని ఎన్నికల కన్నా పంచాయతీ ఎన్నికలు భిన్నంగా ఉంటాయి. ఇగో, ప్రెస్టేజ్, పెత్తనం, అజమాయిషీ, ఆదిపత్యం, మాట… Read More
ఆపరేషన్ కమల, కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ. 40 కోట్లు ఆఫర్, ప్రభుత్వం, కేపీసీసీ, ఆ డబ్బు!బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రభుత్వానికి అవిశ్వాస తీర్మాణం భయం పట్టుకుంది. అవిశ్వాస తీర్మాణంలో ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకున… Read More
కొనసాగుతున్న దీదీ దీక్ష.. ఫుల్ సపోర్ట్.. నిరసనలకు తృణమూల్ రెడీకోల్కతా : ప్రధాని నరేంద్ర మోడీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య వార్ మరింత ముదిరింది. ఆదివారం నాటి పరిణామాలతో దీదీ మరింత గుర్రుగా ఉన్నారు. కేంద… Read More
పశ్చిమ బెంగాల్ పరిణామాలపై బాబు స్పందన..! పార్లమెంట్ లో ప్రస్థావించాలని ఎంపీలకు ఆదేశాలు..!!అమరావతి : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఏపి సీయం చంద్రబాబు నాయుడు బాసటగా నిలుస్తున్నారు. బీజేపియేతర రాష్ట్రాలపై మోదీ కక్ష్యపూర… Read More
0 comments:
Post a Comment