కరోనా వైరస్ ప్రభావం లేని 14 జిల్లాల్లో అన్ని షాపులు తెరిచేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతించింది. అయితే షాపింగ్ మాల్స్కు మాత్రం అనుమతి లేదని స్పష్టంచేసింది. అన్నిరకాల షాపులు తెరిచేందుకు మంగళవారం నుంచి కర్ణాటక ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. కర్ణాటకలో 30 జిల్లాలు ఉండగా.. నాలుగు విభాగాలుగా విడదీసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టునూ వదలని కరోనా: ఒకరికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KH4hpR
Tuesday, April 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment