విజయవాడలో కరోనా బారిన పడిన ఓ బాధితుడు కోలుకున్నాడు. రెండు వారాల చికిత్స అనంతరం కోలుకున్న హేమంత్ అనే విద్యార్ధి ఇవాళ ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లాడు. అతన్ని కొన్ని రోజుల పాటు ఇంట్లోనే హోం క్వారంటైన్లో ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఆస్పత్రి నుంచి బయటికి వచ్చాక హేమంత్ తనతో పాటు కరోనా సోకిన రోగులకు ధైర్యం చెప్పాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bPq7CZ
విజయవాడలో కరోనా నుంచి కోలుకున్న తొలి పేషెంట్- ఎలా జయించాడో తన మాటల్లో..
Related Posts:
నిమ్మగడ్డ అరెస్టుకు వైసీపీ డిమాండ్.. జగన్ సర్కారు సుమోటోగా.. కమలవనంలో పచ్చ పుష్పాలన్న అంబటి..‘పార్క్ హయత్ లీక్స్' వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్నది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి చేపట్టే విషయమై సుప్రీంకోర్టు, హైకోర్టులో న్యాయపోరా… Read More
డిగ్రీ పాసయ్యారా.. అయితే SBIలో మీకోసం ఉద్యోగాలు రెడీ..!స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 446 ఎస్సీఓ, ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుం… Read More
పార్క్ హయత్ నిమ్మగడ్డ రహస్య భేటీ వెనుక పెద్ద కుట్ర .. వెనుక ఉంది చంద్రబాబే : వైసీపీ మంత్రులుఏపీ రాజకీయాల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్, బీజేపీ నేతలు సుజనా చౌదరి,కామినేని శ్రీనివాసులు పార్క్ హయత్ హోటల్ వేదికగా రహస్య భేటీ కావడం, ఇక ఆ వీడియోలు సోషల్… Read More
ఏపీలో నకిలీ సింజెటా మందుల స్కాం - ఛేదించిన బెజవాడ పోలీసులు- 4.5 కోట్ల నకిలీ స్టాక్ స్వాధీనంఏపీలో భారీ స్ధాయిలో నకిలీ క్రిమిసంహారక మందులు విక్రయిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల సాగుతున్న ఈ భారీ రాక… Read More
పాకిస్థానీ చేతిలో భారతీయ దంపతుల దారుణ హత్య: నిందితుడి అరెస్ట్షార్జా: దుబాయ్లో భారతీయ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో నిందితుడు ఓ పాకిస్థానీ కావడం గమనార్హం. జూన్ 18న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెల… Read More
0 comments:
Post a Comment