విజయవాడలో కరోనా బారిన పడిన ఓ బాధితుడు కోలుకున్నాడు. రెండు వారాల చికిత్స అనంతరం కోలుకున్న హేమంత్ అనే విద్యార్ధి ఇవాళ ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లాడు. అతన్ని కొన్ని రోజుల పాటు ఇంట్లోనే హోం క్వారంటైన్లో ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఆస్పత్రి నుంచి బయటికి వచ్చాక హేమంత్ తనతో పాటు కరోనా సోకిన రోగులకు ధైర్యం చెప్పాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bPq7CZ
Saturday, April 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment