24 గంటలు అందుబాటులో ఉంటానని, ఏ క్షణం కేంద్ర ప్రభుత్వం సాయం కావాలని అనిపించినా తనను సంప్రదించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. దేశంలో కరోనా వైరస్ పరిస్థితి గురించి శనివారం మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, పశ్చిమబెంగాల్, హర్యానా,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JXDOnO
Available for 24x7: 24 గంటలు అందుబాటులో ఉంటా, ఏ అవసరమొచ్చినా ఫోన్ చేయండి: మోడీ
Related Posts:
గచ్చిబౌలి టిమ్స్లో పూర్తిస్థాయి కరోనా వైద్యం: మందుల కంటే ఆక్సిజనే ముఖ్యం: ఈటెలహైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రోగుల కోసం గాంధీ ఆస్పత్రి ప్రత్యేకంగా పనిచేస్తోందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రస్తుతం గచ్చి… Read More
చనిపోయిన తల్లిని చూడనివ్వలేదు - ప్రొఫెసర్ సాయిబాబాపై సర్కారు కాఠిన్యంఉరిశిక్ష పడిన ఖైదీకి సైతం చివరి కోరిక తీర్చుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా విషయంలో మాత్రం సర్కారు అతి కఠినంగా వ్యవహరించింది. క… Read More
కరోనా బారిన పడిన తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్: హోం ఐసోలేషన్చెన్నై: తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్కు కరోనా పాజటివ్ అని తేలింది. ఆయనకు వైద్యం అందిస్తున్న కావేరి ఆస్పత్రి యాజమాన్యం ఆదివారం ఈ మేరకు వెల్లడి… Read More
కరోనా రోగుల పరారీ?: రిమ్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు, ఏం జరుగుతోందంటే.?ఆదిలాబాద్: రిమ్స్ కరోనా వార్డు నుంచి పది మంది రోగులు పరారైన ఘటన కలకలం రేపుతోంది. రిమ్స్ కరోనా వార్డు నుంచి ముగ్గురు కరోనా రోగులు, ఐసోలేషన్ వార్డు నుంచ… Read More
కరోనా నుంచి కోలుకున్న అమితాబ్ - ఇంకా ఆస్పత్రిలోనే అభిషేక్..బచ్చన్ కుటుంబానికి చెందిన స్టార్లు ఒక్కొక్కరుగా కరోనా బారి నుంచి కోలుకుంటున్నారు. బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆదివారం ఆస్పత్రి ను… Read More
0 comments:
Post a Comment