కరోనా వైరస్ పై పోరాటంలో ఇప్పటివరకూ లక్షలు, కోట్ల రూపాయలు దానం చేస్తున్న వారిని చూశాం. కరోనాపై పోరాడుతున్న ప్రభుత్వాలకు అండగా నిలిచేందుకు తోటి వారిపై మానవత్వంతో డబ్బుతో పాటు నిత్యావసర వస్తువులను కూడా దానం చేయడం చూస్తూనే ఉన్నాం. ఇదంతా తనను కదిలించిందో ఏమో కానీ విజయవాడకు చెందిన నాలుగేళ్ల బాలుడు తాను దాచుకున్న 971
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V0TonC
జగన్ కు 971 రూపాయలు ఇచ్చిన విజయవాడ బాలుడు- ఎందుకో తెలుసా ?
Related Posts:
వైసీపీ-బీజేపీ దోస్తీకి భూవేలం గండి.. జగన్ బాబాయిపై కాషాయదాడి.. టీటీడీ బోర్డులో ట్విస్ట్..తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కు చెందిన భూముల వేలం వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. ఏపీ, తమిళనాడులో అమ్మాలనుకుంటోన్న 50 ఆస్తులు దేవస్థానానికి … Read More
బస్సులోనే కవలలకు జన్మనిచ్చిన వలస కూలీ.. పుట్టిన కాసేపటికే శిశువులు మృతి...ఆరు నెలల గర్భంతో ఉన్న ఓ మహిళా వలస కూలీ బస్సులోనే కవలలకు జన్మనిచ్చింది. అయితే నెలలు నిండకుండానే ప్రసవం జరగడంతో.. జన్మించిన గంటకే ఆ శిశువులు మృతి చెందార… Read More
Coroanvirus: పెళ్లి జరిగిన గంటలో షాక్, పెళ్లి కుమార్తెకు కరోనా, చెన్నైలో ఉద్యోగం, ఫ్యామిలీ !చెన్నై/ సేలం: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ప్రపంచం మొత్తం విలవిలలాడుతోంది. కరోనా వైరస్ దెబ్బకు ఎవరి ఇంట్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ? చెప్పడం… Read More
చెరువు మట్టి అక్రమంగా: తహశీల్దార్ను బెదిరించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే: కేసు: అజ్ఙాతంలోశ్రీకాకుళం: వేసవి ఎండల ధాటికి గ్రామానికి సాగునీటిని అందించే చెరువు ఎండిపోగా.. అందులో ఉన్న మట్టిని అక్రమంగా తరలించడానికి ప్రయత్నించారు తెలుగుదేశం పార్ట… Read More
3 గంటలు..2.4 లక్షలు: రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన తిరుమల లడ్డూలుతిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైన లడ్డూలను ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోని 12 జిల్లాల్లో అమ్మకాలను ప్రారంభించింది. అమ్మకాలు ప్రారంభించిన మూడు గంటల్… Read More
0 comments:
Post a Comment