Saturday, April 25, 2020

మద్యం తరలిస్తూ దొరికితే రూ. 50 లక్షల లంచం: ఏసీపీ సస్పెండ్, బలి పశువును చేశారా?

బెంగళూరు: కరోనావైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో రాత్రినక పగలనక సేవలందిస్తున్న పోలీసులపై సర్వత్రా ప్రశంసలందుతున్నాయి. కానీ, ఒక్కరిద్దరు చేస్తున్న కక్కుర్తి పనులు ఆ శాఖకే మచ్చ తెచ్చేలా మారుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aypa0Y

Related Posts:

0 comments:

Post a Comment