అమరావతి/హైదరాబాద్ : అయిపోయింది.. అనుకున్నదంతా అయిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ లోని ఆ రెండు జిల్లాల దరి దాపులకు కరోనా వ్యాప్తి చెందలేదు, వ్యాప్తి చెందదు కూడా అని నిన్నటి వరకూ మొండి ధైర్యంగా ఉన్నారు ప్రజలు. కాని కరోనా మహమ్మారి ముందూ ఏదయినా పటాపంచలు కావాల్సిందేనన్న అంశం నేడు రుజువయ్యింది. కరోనా మహమ్మారికి ప్రాంతం, మతం, భాష
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yNBbSQ
ఓలమ్మో.. ఇప్పుడేటి సేసేది..! శ్రీకాకుళంకు పాకిన కరోనా మహమ్మారి..! 3 పాజిటివ్స్ కేసులు నమోదు..!!
Related Posts:
కేంద్ర బడ్జెట్లో బంపరాఫర్, నేరుగా రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.6వేలున్యూఢిల్లీ: కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నేడు (ఫిబ్రవరి 1వ తేదీ) కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. సార్వత్రిక ఎన్నిలకు ముందు మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతు… Read More
కోస్టల్ బ్యాంకు ఛైర్మన్ జయరాం అనుమానాస్పద మృతి : హత్యగా అనుమానం ..!ఎన్నారై..కోస్టల్ బ్యాంకు ఛైర్మన్ చిగురుపాటి జయరాం అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. తెల్లవారు జామున కారు లోని మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసు… Read More
చిరంజీవికి ఇదే సరైన సమయం, లాజిక్ మిస్ అవుతున్నారు : విజయశాంతి మనసులో మాట..!కొద్ది కాలంగా క్రియా శీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి పై ఆయన పార్టీకి చెందిన విజయ శాంతి ఆస క్తి కర కామెంట్లు చేసారు. చిరంజీవి యాక్టివ్ ప… Read More
కొరడా లేచింది..! కలప స్మగ్లర్లకు ఇక చుక్కలేనా?వరంగల్ : కలప స్మగ్లర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. జంగల్ బచావో, జంగల్ బడావో అంటున్న సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు.. అధికారులు కొరడా ఝలిపిస్తున్నా… Read More
మార్చురీలో కళ్లు తెరిచిన యువకుడు.. అద్భుతం కాదు, గాంధీ ఆసుపత్రి నిర్లక్ష్యంహైదరాబాద్ : పేరుకు పెద్దదే అయినా.. సౌకర్యాలు మెరుగు పరుస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. కొందరి అలక్ష్యం గాంధీ హాస్పిటల్ కు చెడ్డపేరు తెస్తోంది. ఠాగూ… Read More
0 comments:
Post a Comment