అమరావతి/హైదరాబాద్ : అయిపోయింది.. అనుకున్నదంతా అయిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ లోని ఆ రెండు జిల్లాల దరి దాపులకు కరోనా వ్యాప్తి చెందలేదు, వ్యాప్తి చెందదు కూడా అని నిన్నటి వరకూ మొండి ధైర్యంగా ఉన్నారు ప్రజలు. కాని కరోనా మహమ్మారి ముందూ ఏదయినా పటాపంచలు కావాల్సిందేనన్న అంశం నేడు రుజువయ్యింది. కరోనా మహమ్మారికి ప్రాంతం, మతం, భాష
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yNBbSQ
ఓలమ్మో.. ఇప్పుడేటి సేసేది..! శ్రీకాకుళంకు పాకిన కరోనా మహమ్మారి..! 3 పాజిటివ్స్ కేసులు నమోదు..!!
Related Posts:
పవన్ కు చంద్రబాబు సంఘ సంస్కర్త , మహానేత.. ఆయనంటే ప్రేమ.. పవన్ పై కన్నబాబు సెటైర్లుఏపీలో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కాపు మహిళలకు ఆర్థిక స్వావలంబన అందించడానికి ప్రారంభించిన వైయస్సార్ కాపు నేస్తం పథకంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన… Read More
గల్వాన్ లోయ: సైనికులకు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇస్తున్న చైనా.. భారత సరిహద్దులో గన్స్ వాడకంపై నిషేధం వల్లేనా?తమ బలగాలకు శిక్షణ ఇచ్చేందుకు టిబెట్ పీటభూమికి 20 మంది మార్షల్ ఆర్ట్స్ నిపుణుల్ని పంపిస్తున్నట్లు చైనా తెలిపింది. దీనికి వెనుక గల కారణాలను మ… Read More
ఫైబర్గ్రిడ్ స్కామ్: నిజం కక్కిన నారా లోకేష్: చంద్రబాబును ఇరికించేలా: బాంబు పేల్చిన సాయిరెడ్డిఅమరావతి: రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోన్న ఏపీ ఫైబర్గ్రిడ్ కుంభకోణం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇదివరకు ఈ కుంభకోణంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీక… Read More
పీవీ నరసింహారావు భారతరత్నమే: కేసీఆర్కు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలుఅమరావతి: బహుముఖ ప్రజ్ఞాశాలి, బహు భాషాకోవిదుడు, భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని జనసేన … Read More
Coronavirus: 10వ తరగతి పరీక్షలు, విద్యార్థులకు షాక్, కరోనా పాజిటివ్, మాజీ ప్రధాని అడ్డాలో కలకలం !బెంగళూరు/ హాసన్: దేశం అంతా కరోనా వైరస్ (COVID 19) వ్యాపిస్తున్న సమయంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో జరగవలసిన పరీక్షలు రద్దు అయ్యాయి. అయితే కర్ణాటక ప్రభుత… Read More
0 comments:
Post a Comment