అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 51 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 303కు దాటింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసింది. కాగా, రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఎక్కువ ఢిల్లీ ప్రార్థనకు వెళ్లి వచ్చినవారు, వారి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dXW26j
ఏపీలో 303కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు: ఆ జిల్లాల్లోనే అత్యధికం
Related Posts:
కేసులేమో పెద్దవి.. కోర్టు హాల్ చిన్నది... బోనులో చిదంబరం ఆశ్చర్యంసీబీఐ అంటే పేరుకే పవర్ ఫుల్, దాని వసతులు చూస్తే చాలా నిల్, ఇదే విషయం ఇప్పుడు మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి అర్థమయింది. ఢీల్లీలోని రౌజ్ ఎవెన్యూలోని కో… Read More
NHAIలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలనేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులై… Read More
HPCLలో పలు పోస్టుల భర్తీకి 2019 నోటిఫికేషన్ విడుదలహిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ప్రాజెక్టు ఇంజినీర్, రిఫైనరీ ఇంజినీర్ పోస్టు… Read More
Big Breaking: చిదంబరంకు షాక్: 5రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పచెబుతూ కోర్టు ఆదేశంఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను అదుపులోకి తీసుకున్న సీబీఐ నేడు సీబీఐ కోర్టు ముందు హాజరు పర్చింది… Read More
భార్యపై కోపం.. నాలుక ఖతం.. ఓ భర్త చేసిన పనికి..!అమ్రాబాద్ : కుటుంబం అన్నాక గొడవలు, తగాదాలు సహజం. ఇక భార్యాభర్తలంటే అవి కాస్తా ఎక్కువని చెప్పొచ్చు. ఒకే దగ్గర ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఏదో విషయంలో తగవు… Read More
0 comments:
Post a Comment