అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 51 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 303కు దాటింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసింది. కాగా, రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఎక్కువ ఢిల్లీ ప్రార్థనకు వెళ్లి వచ్చినవారు, వారి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dXW26j
ఏపీలో 303కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు: ఆ జిల్లాల్లోనే అత్యధికం
Related Posts:
జమిలి ఎన్నికలపై చంద్రబాబువి పగటి కలలు : ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్త్వరలో జమిలి ఎన్నికలు వస్తాయని చంద్రబాబు కలలు కంటున్నారని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు జమి… Read More
అనంతపురంలో ఇష్టరాజ్యంగా కరోనా పరీక్షలు- రెండు డయాగ్నస్టిక్ సెంటర్ల మూత...అనంతపురం : కరోనా మహమ్మారి ప్రభావం మొదలైన తర్వాత ప్రభుత్వమే కోవిడ్ పరీక్షలు నిర్వహించింది. సమస్య తీవ్రత ఎంత ఉన్నా ప్రభుత్వ ఆస్పత్రులకే వెళ్లక తప్పేది … Read More
jewellery: నటికి సినిమా చూపించిన శివకామి, మంచిరోజు చూసి ఛాప దిండు సర్దేసింది, గోవిందా గోవింద !చెన్నై/మదురై: నటి ఇంట్లో కొంతకాలం నమ్మకంగా ఉంటున్న నర్సు వాళ్లను నిలువునా ముంచేసింది. వృద్దురాలు అయిన తన తల్లికి సపర్యలు చెయ్యడానికి ఆ నటి ఇంట్లో నర్స… Read More
Andhra Pradesh:ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీకి అగ్రస్థానం.. తెలంగాణ ర్యాంకు ఎంతంటే?న్యూఢిల్లీ: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న ఆంధ్రప్రదేశ్కు ఈ వార్త ఊరటే అవుతుంది. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ రాష్ట్ర వ్యాపార సంస్కరణ కార్యాచరణ… Read More
ఏపీలో స్ధానిక ఎన్నికల షెడ్యూల్ ప్రచారం- ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ క్లారిటీ..ఏపీలో కరోనాతో వాయిదా పడిన స్ధానిక సంస్ధల ఎన్నికలను ఈ నెలలో నిర్వహించేందుుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతున్నట్లు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వార్తలొచ్చాయి… Read More
0 comments:
Post a Comment