Thursday, April 9, 2020

కరోనా: కేంద్రం రూ.15వేల కోట్ల ప్యాకేజీ.. కొవిడ్-19 ఏమర్జెన్సీ రెస్పాన్స్‌గా..

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా తట్టుకునేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని కేంద్రం ప్రభుత్వం సూచించింది. వైరస్ తో పోరులో అన్ని విధాలుగా సహాయపడతామని భరోసా ఇచ్చింది. అంతేకాదు, మొత్తం రూ.15వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కూడా మోదీ సర్కారు ప్రకటించింది. ‘‘ఇండియా కొవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్‌నెస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xetLaU

0 comments:

Post a Comment