Monday, March 16, 2020

Nirbhaya case: ఘోరం చేసి ప్రాణాల కోసం తాపత్రయం, అంతర్జాతీయ కోర్టుకు దోషులు

న్యూఢిల్లీ: నిర్భయపై సామూహిక అత్యాచారం చేసి, ఆమెను దారుణంగా హత్య చేసిన దోషులకు ప్రాణాలపై ఆశ చావడం లేదు. నిర్భయ దోషులు తమకు విధించిన ఉరిశిక్షను తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే వారు తమకున్న న్యాయపరమైన అవకాశాలన్నింటినీ ఉపయోగించుకున్న విషయం తెలిసిందే.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2x2mRFe

Related Posts:

0 comments:

Post a Comment