కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది. తాజాగా ఇప్పుడు ఏపీలోనూ కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటంతో ఏపీ వాసులు భయపడుతున్నారు. ఇక తాజాగా కరోనా అనుమానిత లక్షణాలున్న మహిళ మృతి చెందింది. కాకినాడ ఐసొలేషన్ వార్డులో చికిత్స పొందుతూ అంతర్వేదిపాలెం కు చెందిన మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇటీవలే దుబాయ్ నుంచి అంతర్వేదిపాలెం ఆమె
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WoAKIq
Monday, March 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment