కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది. తాజాగా ఇప్పుడు ఏపీలోనూ కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటంతో ఏపీ వాసులు భయపడుతున్నారు. ఇక తాజాగా కరోనా అనుమానిత లక్షణాలున్న మహిళ మృతి చెందింది. కాకినాడ ఐసొలేషన్ వార్డులో చికిత్స పొందుతూ అంతర్వేదిపాలెం కు చెందిన మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇటీవలే దుబాయ్ నుంచి అంతర్వేదిపాలెం ఆమె
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WoAKIq
ఏపీలో కరోనా అనుమానితురాలు మృతి .. కరోనా ప్రభావంతో హైకోర్టు కీలక నిర్ణయం
Related Posts:
బంధం మరింత బలోపేతం: జపాన్ కొత్త ప్రధాని కిషదతో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణన్యూఢిల్లీ: జపాన్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఫుమియో కిషిదకు భారత ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా మరోసారి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఫు… Read More
జగన్ ప్రతిష్ఠాత్మక పధకానికి హైకోర్టు బ్రేక్ - మహిళలకేనా ఇళ్ల పట్టాలు : పేదలందరికీ ఇళ్లు -తక్షణం ఆపండి..!!ముఖ్యమంత్రి జగన్ మానస పుత్రిక పధకంగా భావిస్తున్న పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మహిళలకే ఇళ్ల పట్టాలు ఇవ్వటం పైన అభ్యంతరం వ… Read More
లఖింపూర్ ఖేరీ హింసాకాండ: కేంద్రమంత్రి కుమారుడికి సమన్లు, ఇద్దరి అరెస్ట్లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపుర్ ఖేరి హింసాకాండ కేసులో హత్యారోపణలు ఎదుర్కొంటోన్న కేంద్రమంత్రి తనయుడు ఆశిష్ మిశ్రాకు గురువారం పోలీసులు సమన్లు… Read More
కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు బాధ్యతల నుంచి తప్పుకున్న కేవీ సుబ్రమణియన్న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా (సీఈఏ) ఉన్న కృష్ణమూర్తి సుబ్రమణియన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన మూడేళ్ల పదవీ… Read More
‘మా’, బీజేపీకి సీవీల్ నర్సింహారావు రాజీనామా: ప్రకాశ్రాజ్, బండి సంజయ్కి క్షమాపణలుహైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్ష పోటీ నుంచి వైదొలిగిన సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు శుక్రవారం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్న… Read More
0 comments:
Post a Comment