గుజరాత్ రాజ్యసభ ఎన్నిక కోసం ప్రలోభాల పర్వం జోరుగా కొనసాగుతోంది. విపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. రాష్ట్రంలో ఉంటే బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుందని భావించిన కాంగ్రెస్ పార్టీ వారిని.. రాజస్థాన్ తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఐదుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్టు ప్రకటించారు. కానీ తమకు వారి రాజీనామా అందలేదని గుజరాత్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంచేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WaEugO
horse-trading: రాజ్యసభ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం, ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా..?
Related Posts:
బాబాయికి బాసటగా రంగంలోకి దిగిన రామ్ చరణ్ .. చెర్రీ ఎంట్రీ తో జనసైనికుల్లో జోష్ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతుంది. ఒకర్ని మించి ఒకరు హామీల వర్షం కురిపిస్తున్నారు . ప్రధాన పార్టీలైన టీడీపీ , వైసీపీకి పోటీగా జనసేన కూడా ముందు… Read More
వేల కోట్ల రూపాయల హామీలిచ్చిన చంద్రబాబు, జగన్ మేనిఫెస్టోల్లో దేన్ని నమ్ముతారు? మీ కామెంట్ చెప్పండి.అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, వైసీపీలు ఓటర్లకు గాలమేసే పనిలో పడ్డాయి. భారీ హామీలతో మేనిఫెస్టోలు విడుదల చేశాయి. వేల కోట్ల రూపాయల వ్యయంతో… Read More
కుల, మతాల పేరుతో 70 ఏళ్లు వంచన : జూబ్లీహిల్స్ రోడ్ షోలో కేటీఆర్ ఫైర్హైదరాబాద్ : దేశంలో ప్రాంతీయ పార్టీలు అధికారం చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 71 ఏళ్ల నుంచి కాంగ్రెస్, … Read More
కంటోన్మెంట్లో ఓట్ ఫర్ నోట్ ప్లష్ మబ్ : అంజన్కు బ్యాగ్ ఇస్తోన్న రేవంత్ ?హైదరాబాద్ : మిగింది మూడు రోజులే .. అంటే మరికొన్ని గంటల్లో ప్రచారం ముగియనుంది. దీంతో ఓటర్లను తమవైపు తిప్పుకొనుందుకు వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు అభ్యర… Read More
ప్రచారానికి మిగిలింది 3 రోజులే : నిజామాబాద్ ఎన్నికల్లో జగిత్యాల కీలకం కావాలె : కవితపోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలన్నీ ప్రచారం ఉద్ధృతం చేశారు. లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారానికి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి … Read More
0 comments:
Post a Comment