Sunday, March 15, 2020

horse-trading: రాజ్యసభ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం, ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా..?

గుజరాత్ రాజ్యసభ ఎన్నిక కోసం ప్రలోభాల పర్వం జోరుగా కొనసాగుతోంది. విపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. రాష్ట్రంలో ఉంటే బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుందని భావించిన కాంగ్రెస్ పార్టీ వారిని.. రాజస్థాన్ తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఐదుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్టు ప్రకటించారు. కానీ తమకు వారి రాజీనామా అందలేదని గుజరాత్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంచేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WaEugO

Related Posts:

0 comments:

Post a Comment