న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. 24 గంటల వ్యవధిలో దాదాపు అన్ని దేశాల్లోనూ కరోనా వైరస్ మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. చైనా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికా, ఇరాన్ వంటి దేశాల్లో మరణాల సంఖ్య భయాందోళనలను కలిగిస్తోంది. భారత్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. మనదేశంలో కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wDOd4S
నిత్యావసర వస్తువుల రవాణా సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటే ఈ నెంబర్కు ఫోన్ చేయండి..!
Related Posts:
జగన్ అక్రమాస్తుల కేసు, ప్రతాప్ రెడ్డికి ఊరట: అభియోగాలకు ఆధారాల్లేవు, ఆ సెక్షన్ కింద విచారణకు నో!హైదరాబాద్/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో పెన్నా గ్రూప్ కంపెనీలకు హైకోర్టు… Read More
కేటీఆర్-కేసీఆర్ తర్వాత జనసేనానిని పక్కకు తీసుకెళ్లి మాట్లాడిన గవర్నర్, పవన్ ఏం చెప్పారంటే?హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్లో శనివారం తేనీటి విందు (ఎట్ హోమ్) ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకు… Read More
మోడీ అభిమానులు, వ్యతిరేకుల ట్విట్టర్ యుద్ధం: టాప్ ట్రెండింగ్లో ఇవేచెన్నై: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు పునాదిరాయి వేసేందుకు … Read More
తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పుడంటే: గవర్నర్తో కేసీఆర్, జానారెడ్డితో ఆలింగనంహైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన వచ్చాయి. ఆ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా, మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణ స్వ… Read More
రిపబ్లిక్ డే పరేడ్లో మహిళల సత్తా.. పురుషుల సైనిక దళానికి హైదరాబాదీ నాయకత్వంన్యూఢిల్లీ : ఆడవాళ్లంటే వంటింటికి పరిమితం అనేది ఒకప్పటి మాట. ఆడవాళ్లు తలచుకుంటే అన్ని రంగాల్లో రాణిస్తారనేది నేటి మాట. మారుతున్న కాలంలో మహిళలు దూసుకెళ… Read More
0 comments:
Post a Comment