అమరావతి: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ సందర్భంగా విద్యావ్యవస్థకు కూడా చాలా ఇబ్బందులు తలెత్తాయి. విద్యార్థుల పరీక్షల సమయంలో ఈ నిర్ణయం రావడం పరీక్షలు వాయిదా పడటం విద్యార్థులను నిరాశకు గురిచేసింది. ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు కూడా వాయిదా వేయడం జరిగింది. అయితే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39qMxsP
Sunday, March 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment