చిత్తూరు: భయానక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను అమలు చేస్తోన్న నేపథ్యంలో.. పొరుగు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తెలుగువారిని రప్పించడానికి జగన్ సర్కార్ కొన్ని సంచలన నిర్ణయాలను తీసుకుంటోంది. మొన్నటిదాకా ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ విద్యార్థులు, ఉద్యోగులు ఎదర్కొన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు మరోసారి తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలను చేపట్టింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JjClaS
జగన్ సర్కార్ ముందుజాగ్రత్త: యడ్డీకి ఫోన్..కర్ణాటక సరిహద్దుల్లో ఐసొలేషన్: ఐఎఎస్లకు బాధ్యతలు.. !
Related Posts:
జగన్ పేషీలో అధికారి డ్రైవర్ సహా ఐదుగురికి కరోనా: సచివాలయంలో 10కి చేరిన బాధితులు..ఏపీ సచివాలయంలో కరోనా భయాలు మరింత పెరిగాయి. ఇప్పటికే ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో వారిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత… Read More
ఎస్సారెస్పీ భూముల సర్వేతో కొత్త రగడ..లెక్క తేల్చమన్న కేసీఆర్..రైతుల ఆందోళనఉత్తర తెలంగాణ వరప్రదాయని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముంపు భూములపై తెలంగాణా ప్రభుత్వం దృష్టిసారించింది అన్యాక్రాంతమైన భూముల లెక్కలు తేల్చే పనిలో అధిక… Read More
Coronavirus: లైంగిక దాడి, త్రిమూర్తులు అరెస్టు, క్వారంటైన్ లో 24 మంది పోలీసులు, అదీలెక్క!బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ఎప్పుడు ఎవరికి ఆ వ్యాధి సోకుతుందో ఆ దేవుడే చెప్పాలి. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రయత్నిస్తున్న వైద్యుల… Read More
కరోనాతో దావూద్ ఇబ్రహీం మృతి ? అండర్ టేకర్, ఫాంటమ్ తో పోలిక- ఎన్నిసార్లు చస్తాడంటూ ఫైర్....ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరోనాతో బాధపడుతూ చనిపోయాడని నెట్ ప్రపంచం హోరెత్తుతుంది. చాలా సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త వైరల్ అవుతున్నా ఎక్కడా… Read More
కరోనా ఎఫెక్ట్: టీఎస్ఆర్టీసీ టికెట్ చెల్లింపులో కొత్త విధానం!హైదరాబాద్: తెలంగాణ సర్కారు కరోనా లాక్డౌన్ సడలింపులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. అయితే, కరోనా నేపథ్యంలో టికెట్ ఛార… Read More
0 comments:
Post a Comment