ఏపీలో స్ధానిక ఎన్నికలకు ముందే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. స్ధానిక ఎన్నికల పోరు వాయిదా, ఇద్దరు మంత్రులు రాజ్యసభకు వెళ్లనుండటం, మరికొన్ని కారణాలతో త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందని సమాచారం. ఇందులో ఇద్దరు మహిళలతో సహా మొత్తం నలుగురు నుంచి ఐదుగురికి ఉద్వాసన తప్పదని చెబుతున్నారు. అదే సమయంలో కేబినెట్ లోని కొందరు సీనియర్ మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dfbQ4m
Wednesday, March 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment