న్యూఢిల్లీ: నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్యకు పాల్పడిన నలుగురు దోషులకు శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఉరితీసిన విషయం తెలిసిందే. దోషులకు ఉరిశిక్ష అమలు కావడం పట్ల నిర్భయ తల్లిదండ్రుతోపాటు దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తవమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్భయ దోషుల తరపున వాదించిన న్యాయవాది అజయ్ ప్రకాశ్ సింగ్(ఏపీ సింగ్) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vACYtl
Friday, March 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment