కరోనా ఇప్పుడు భారతదేశాన్ని పట్టి పీడిస్తుంది. భారత్ దేశంలోనూ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. కరోనా జాగ్రత్తలపై అన్ని రాష్ట్రాల సీఎస్లకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ రాసింది. కరోనా వైరస్ ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది . ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలు రెగ్యులేట్ చేయాలని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3diFIgb
కరోనా జాగ్రత్తలు ... అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ.. అలెర్ట్ గా తెలంగాణా
Related Posts:
ఐపీసీ, సీఆర్పీసీ మార్పులపై మోదీ ఫోకస్ - వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదేశంలో అర్బనైజేషన్ పెరుగుతుననదని, గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతో మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం నగరాలు, పట్టణాలకు వలస వస్తున్నారని, ఈ క్రమంలోనే నగరాల్లో… Read More
కరోనా వ్యాక్సిన్పై కేంద్రం ప్లాన్ - వచ్చే జులై నాటికి 50 కోట్ల డోసులు - ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జులై నాటికి దేశంలో 25 కోట్ల మందికి కరోనా … Read More
మంత్రివేనా.. ఒళ్ళు బరువెక్కిందా .. మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలపై టీడీపీ నేతల ఆగ్రహంరాజధాని అమరావతి ప్రాంత రైతుల పై ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తనపై పోటీ చేసి గెలవాలని.. రాజధాని ప… Read More
సుశాంత్ సింగ్ డెత్ కేస్: సీబీఐ దర్యాప్తు: విచారణ దశలో: రాహుల్కు నో ఛాన్స్: కిషన్ రెడ్డిహైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెత్ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి స్పష్టం చ… Read More
టూ ఫ్రంట్ వార్కి భారత్ సిద్దం... చైనా మనల్ని తట్టుకోలేదు... ఎయిర్ఫోర్స్ చీఫ్ కీలక ప్రకటన...ఇటు ఎల్ఏసీ వెంబడి చైనాతో... అటు ఎల్ఓసీ వెంబడి పాకిస్తాన్తో భారత్ ఏకకాలంలో ఇద్దరు శత్రువుల దాడులను ఎదుర్కొంటోంది.ఓవైపు తూర్పు లదాఖ్లో వాస్తవాధీన రేఖ… Read More
0 comments:
Post a Comment