Thursday, March 12, 2020

జనసేన, బీజేపీ జోడీ కూనిరాగాలు- ఓటమికి అప్పుడే సాకులు వెతుక్కుంటున్నారా ?

ఏపీలో స్ధానిక ఎన్నికల పోరులో ఆలస్యంగా దిగిన బీజేపీ-జనసేన కూటమికి అప్పుడే వైరాగ్యం మెదలైనట్లు కనిపిస్తోంది. ఓవైపు కూటమి నడుపుతూనే జిల్లాలలో విడివిడిగా పోటీ చేయడంతో పాటు పార్టీ అభ్యర్ధులకు సైతం నామినేషన్ల సమయంలో సహకరించని ఇరు పార్టీల నాయకత్వాలు ఇప్పుడు వైసీపీ తమ అభ్యర్ధులపై దాడులతో నామినేషన్లు అడ్డుకుంటోందని ఆరోపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే స్ధానిక పోరులో ఎదురయ్యే ఓటమికి ముందే సాకులు వెతుక్కుంటున్నట్లు ఇట్టే అర్ధమవుతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TL1sJW

Related Posts:

0 comments:

Post a Comment