ఏపీలో స్ధానిక ఎన్నికల పోరులో ఆలస్యంగా దిగిన బీజేపీ-జనసేన కూటమికి అప్పుడే వైరాగ్యం మెదలైనట్లు కనిపిస్తోంది. ఓవైపు కూటమి నడుపుతూనే జిల్లాలలో విడివిడిగా పోటీ చేయడంతో పాటు పార్టీ అభ్యర్ధులకు సైతం నామినేషన్ల సమయంలో సహకరించని ఇరు పార్టీల నాయకత్వాలు ఇప్పుడు వైసీపీ తమ అభ్యర్ధులపై దాడులతో నామినేషన్లు అడ్డుకుంటోందని ఆరోపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే స్ధానిక పోరులో ఎదురయ్యే ఓటమికి ముందే సాకులు వెతుక్కుంటున్నట్లు ఇట్టే అర్ధమవుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TL1sJW
జనసేన, బీజేపీ జోడీ కూనిరాగాలు- ఓటమికి అప్పుడే సాకులు వెతుక్కుంటున్నారా ?
Related Posts:
ఐటీ మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారా..! తాట తీస్తారు జాగ్రత్త..!!హైదరాబాద్ : ఐటీ సంస్థల్లో పనిచేసే మహిళల భద్రతకు పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఐటీ ఉద్యోగినులను ఎవరైనా లైంగికండా వేదిస్తే కఠిన చర… Read More
రూ. 500 కోట్లు డీల్, ఎన్ కౌంటర్, కేసు సీఐడీకి, పంజాబ్ టూ మైసూర్, పెద్దనోట్లు మార్పిడి !బెంగళూరు: మైసూరు నగరంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ తీవ్ర చర్చకు దారి తీసింది. ఎన్ కౌంటర్ చేసిన పోలీసుల మీద ఆరోపణలు రావడంతో కేసును సీఐడికి అప్పగిస్తూ కర్ణా… Read More
ఫెడరల్ ఫ్రంట్ లో ఆ పార్టీలు కలుస్తాయా ? వచ్చేది ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వమేనా ? టీఆర్ఎస్ ధీమా ఏంటి ?దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి ఫెడరల్ ఫ్రంట్ ద్వారా ప్రయత్నం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్ కోసం అడుగులు వేస్తున్… Read More
జగన్ను దెబ్బ తీయాలి..ఆయన్నుకలుపుకు పోదాం: చంద్రబాబు కొత్త వ్యూహం : జగన్ రివర్స్ ప్లాన్..!ఏపీ ఫలితాలు ఎలా ఉన్నా టీడీపీ అధినేత చంద్రబాబు ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. కేంద్రంలో మోదీ..ఏపీలో జగన్ను దెబ్బ తీయాలి. ఏపీలో టీడీపీ అధిక… Read More
ఆ జవాన్ ను ఉరి తీసినా తప్పులేదు..! పాక్ మహిళకు సైనిక రహస్యాలు చెప్పిన స్కౌండ్రల్..!!భోపాల్/హైదరాబాద్ : పాకిస్థాన్కు చెందిన యువతి పన్నిన వలలో చిక్కిన ఒక భారత జవాను, సైనిక రహస్యాలను ఆమెకు, తద్వారా పాక్ ఉగ్రవాదులకు అందించాడు. ఆ సమాచార… Read More
0 comments:
Post a Comment