ఏపీలో స్ధానిక ఎన్నికల పోరులో ఆలస్యంగా దిగిన బీజేపీ-జనసేన కూటమికి అప్పుడే వైరాగ్యం మెదలైనట్లు కనిపిస్తోంది. ఓవైపు కూటమి నడుపుతూనే జిల్లాలలో విడివిడిగా పోటీ చేయడంతో పాటు పార్టీ అభ్యర్ధులకు సైతం నామినేషన్ల సమయంలో సహకరించని ఇరు పార్టీల నాయకత్వాలు ఇప్పుడు వైసీపీ తమ అభ్యర్ధులపై దాడులతో నామినేషన్లు అడ్డుకుంటోందని ఆరోపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే స్ధానిక పోరులో ఎదురయ్యే ఓటమికి ముందే సాకులు వెతుక్కుంటున్నట్లు ఇట్టే అర్ధమవుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TL1sJW
జనసేన, బీజేపీ జోడీ కూనిరాగాలు- ఓటమికి అప్పుడే సాకులు వెతుక్కుంటున్నారా ?
Related Posts:
లక్ష మంది నగ్న చిత్రాలు.. ఆన్లైన్లో మహిళలపై కొత్త రకం దాడి.. ఆ టూల్తో డీప్ ఫేక్ న్యూడ్స్మహిళలపై ఆన్లైన్లో మరో కొత్త రకం దాడి మొదలైంది. ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ను ఉపయోగించి మహిళల సాధారణ ఫోటోలను ఒరిజినల్లా కనిపించే(డీప్ ఫేక్) నకిలీ నగ్న… Read More
చైనీస్ నూడుల్స్ తిని 9 మంది మృతి - ఆ ఫుడ్ను చెత్తబుట్టలో పారేయండి - ఆరోగ్య శాఖ ఆదేశంప్రపంచం నలుమూలలకు విస్తరించిన చైనీస్ వంటకం నూడుల్స్ కు సంబంధించి మరో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సభ్యులు నూడుల్స్… Read More
నిన్ననే నితీశ్ పాదాలు తాకి... ఇవాళ మళ్లీ మాటల దాడి... విరుచుకుపడ్డ చిరాగ్ పాశ్వాన్...రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ పొరపాటున మళ్లీ నితీశ్ కుమార్ విజయం సాధిస్తే... రాష్ట్రం అధోగతిపాలవుతుందని లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ ప… Read More
మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి సీఎం కేసీఆర్ పరామర్శ..ఉద్యమ సహచరుడు, హితుడు నాయిని నర్సింహారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే బుధవారం సాయంత్రం నాయిని నర్సింహారెడ్డి ట్రీట్… Read More
కన్నడ నటుడు దారుణ హత్య: పట్టపగలు ఇంట్లోనే ఘాతుకం..కర్ణాటకలో దారుణం జరిగింది. పట్టపగలే నటుడు సురేంద్ర బంట్వాల్ హత్యకు గురయ్యాడు. సురేంద్ర రౌడీ నేపథ్యం ఉంది. దీంతో పోలీసులు రౌడీ షీట్ కూడా తెరిచారు. కాన… Read More
0 comments:
Post a Comment