సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎంపీ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ అనుచరులు ఫేస్బుక్లో పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో కూర్చుని ప్రజా సమస్యలపై మాట్లాడాలా లేక రేవంత్ అనుచరులు ఫేస్బుక్లో పెట్టే పోస్టులను చూస్తూ కూర్చోవాలా అని ప్రశ్నించారు. ఇకనైనా ఈ తమాషా బంద్ చేయకపోతే.. ఢిల్లీకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WbyOmD
Thursday, March 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment