Sunday, March 1, 2020

గడప వద్ద పింఛన్ల పంపిణీ అవసరమా?: జగన్ సర్కార్‌కు మాజీ సీఎస్ సూటి ప్రశ్న.. !

అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుపై ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, భారతీయ జనతా పార్టీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు తప్పు పట్టారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న `మీ పింఛను.. మీ గడప వద్దకే..` పథకాన్ని ఉద్దేశించి ఘాటుగా విమర్శలు సంధించారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు పింఛన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39dFSmu

Related Posts:

0 comments:

Post a Comment