అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుపై ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, భారతీయ జనతా పార్టీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు తప్పు పట్టారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న `మీ పింఛను.. మీ గడప వద్దకే..` పథకాన్ని ఉద్దేశించి ఘాటుగా విమర్శలు సంధించారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు పింఛన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39dFSmu
Sunday, March 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment