భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలిలో ఆదివారం తెల్లవారుజామున రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పాయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సింగ్రౌలిలో తెల్లవారుజామున 4.30 గంటలకు బొగ్గును తీసుకెళుతున్న ఎన్టీపీసీ రైలు.. ఎదురుగా వస్తున్న మరో కార్గో రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2whRuGB
ఎదురెదురుగా ఢీకొన్న రైళ్లు: ముగ్గురు మృతి, శిథిలాల్లో పలువురు
Related Posts:
తిరుపతిలో బీజేపీ పోటీ- జనసేన తప్పుకుంది అందుకేనా ? వైసీసీ, టీడీపీకీ ప్రయోజనంఏపీలో త్వరలో జరిగే తిరుపతి ఉపఎన్నికల్లో మిత్రపక్షం జనసేనకు అవకాశం ఇవ్వకుండా తామే పోటీ చేయాలని బీజేపీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. … Read More
విశాఖ ఉక్కు కోసం సినీ వర్గాల మద్దతు .. చాలా పెద్ద అన్యాయం అన్నమంచు మనోజ్విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు సాగిస్తున్న ఉద్యమానికి రోజురోజుకు మద్దత… Read More
స్వేచ్ఛ అంటే ఏమిటి..? అసలు నిర్వచనమేంటి..? &nb… Read More
Romance: ఎమ్మెల్యే టిక్కెట్, నైటీబ్యూటీ రాసలీలల సీడీ, బెడ్ రూమ్ దెబ్బ, డాక్టర్ పేరులోనే కాము !చెన్నై/ మదురై: ఆయన ఓ డాక్టర్, రాజకీయాల్లో సత్తాచాటుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో మన డాక్టర్ రసికరాజు ఓ గ… Read More
మోదీకి బానిసలా అన్నాడీఎంకె... డీఎంకె సెక్యులరిజం నిర్వచనమేంటో? నిప్పులు చెరిగిన ఓవైసీ..తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేసిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ... అందుకు తగిన గ్రౌండ్ను ప్రిపేర్ చేస్తున్నారు. తమిళ అస్తిత్వ ప్రతీకలుగా ముద్… Read More
0 comments:
Post a Comment